-
జాతీయం
బార్డర్ లో భీకర కాల్పులు.. నలుగురు టెర్రరిస్టులను లేపేసిన ఇండియన్ ఆర్మీ
జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంబడి భారత్-పాక్ మధ్య కాల్పులు తీవ్రరూపం దాల్చాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ భీకర కాల్పులతో దద్దరిల్లుతోంది. మొత్తం మూడు స్థానాల్లో కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల కొండపై తుపాకులతో సైనికుల పరుగులు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై అక్కడి భద్రతా దళాలకు శిక్షణ ఇస్తున్నారు. కొండపైకి ప్రవేశించే ప్రతీ…
Read More » -
జాతీయం
యుద్దం మొదలైంది.. బార్డర్ లో కాల్పుల మోత.. పాక్ ఖతమే!
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని భారత బలగాలు చెబుతున్నాయి. దీనికి భారత సైన్యం ధీటుగా…
Read More » -
తెలంగాణ
వడదెబ్బకు మూడు రోజుల్లో 30 మంది మృతి
తెలంగాణలో భానుడి భగభగమంటున్నాడు.ఎండ తీవ్రత తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. గురువారం ఒక్కరోజే వడదెబ్బతో మరో ఏడుగురు చనిపోయారు. మొత్తంగా గత మూడు రోజుల్లోనే 30 మంది…
Read More » -
తెలంగాణ
పేరు అడిగి మరీ హిందువులను చంపేశారు.. రాజాసింగ్ కన్నీళ్లు
కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై అంతర్జాతీయంగా ఖండనలు వస్తున్నాయి. 27 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను పట్టుకుని కాల్చేపారేయాలని డిమాండ్లు వస్తున్నాయి. కాశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై…
Read More » -
తెలంగాణ
కాంగ్రెస్ నాయకుల వేధింపులు..మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్
కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు వణికిపోతున్నారు. కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేయడానికి కూడా సిద్దపడుతున్నారు. మరికొందరు తాము డ్యూటీలో చేయలేమంటూ లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లిపోతున్నారు. వేములవాడలో…
Read More » -
క్రైమ్
జైలుకు అఘోరీ.. ఆ పూజల కేసులో అరెస్ట్
కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ ఎట్టకేలకు కటకటాల పాలవుతోంది. యూపీలో అఘోరీని అరెస్ట్ చేసిన పోలీసులు.. మోకిలా పీఎస్ కు తీసుకువచ్చారు. నిన్న…
Read More » -
తెలంగాణ
బండి రమేష్ సహకారంతో అల్లాపూర్ అభివృద్ధి- మొయినుద్దీన్, మస్తాన్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరాలతో పోటి పడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిదని అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినొద్దీన్, సీనియర్ నాయకుడు, కంటెస్టెడ్ ప్రెసిడెంట్…
Read More » -
తెలంగాణ
హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని…
Read More » -
తెలంగాణ
పుష్ప స్టార్లు అల్లు అర్జున్, శ్రీలీలపై కేసులు!
పుష్ప హీరో అల్లు అర్జున్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. పుష్పతో పాటు హీరోయిన్ శ్రీలలపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న అల్లు…
Read More »