-
తెలంగాణ
భారీగా పెరుగుతున్న చైనా వైరస్ కేసులు.. గాంధీ హాస్పిటల్ రెడీ
భారతదేశంలోనూ చైనా వైరస్ పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు, చెన్నైలో రెండు కేసులు నమోదయ్యాయి. పక్క రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ…
Read More » -
క్రైమ్
భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. టెన్షన్ వద్దన్న కేంద్రం
చైనాను అల్లకల్లోలం చేస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లో తొలి కేసులు వెలుగుచూశాయి. ఒకే రోజు దేశంలో 6 కేసులు…
Read More » -
క్రైమ్
కారులో నిప్పు అంటించుకుని ప్రేమ జంట ఆత్మహత్య..మేడ్చల్ లో విషాదం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. కారులో కూర్చుని.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు…
Read More » -
తెలంగాణ
కేటీఆర్ పిటిషన్ పై ఇవాళే తీర్పు.. అరెస్ట్ చేసేందుకు ఏసీబీ రెడీ!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసులో ఇవాళ తీర్పు రానుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ…
Read More » -
తెలంగాణ
రేవంత్ కు వ్యతిరేకంగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం దగ్గర పోస్టర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర పోస్టర్లు వెలిశాయి. ఏఐసీసీ కార్యాలయం పరిసరాల్లో…
Read More » -
తెలంగాణ
అక్రమ నిర్మాణాలను కూల్చేయండి.. హైడ్రాకు జోరుగా ఫిర్యాదులు
హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువలా వస్తున్నాయి. నేరుగా కమిషనర్ చేతికే వినతిపత్రాలు ఇస్తున్నారు. ఫిర్యాదులపై చర్యలకు 3 వారాల గడువు ఇస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.…
Read More » -
క్రైమ్
భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. అన్ని రాష్ట్రాల్లో హై అలెర్ట్
చైనాను కకావికలం చేస్తున్న HMVP వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కరోజే మన దేశంలో ఆరు చైనా వైరస్ కేసులు నమోదు కావడం…
Read More » -
తెలంగాణ
నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి…
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్…
Read More » -
తెలంగాణ
త్వరలోనే భారత్లో బుల్లెట్ ట్రైన్.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టెర్మినల్ను వర్చువల్గా ప్రారంభించారు. చర్లపల్లితో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజెక్ట్లను…
Read More »