-
తెలంగాణ
బీటలు వారిన సీసీ రోడ్లు… అసంపూర్తిగా నిర్మాణ పనులు
పట్టించుకోని ఎల్బీనగర్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు మామూల్ల ఆశతో నాణ్యతకు తిలోదకాలు అంటున్న స్థానికులు ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్ : జిహెచ్ఎంసి నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు…
Read More » -
తెలంగాణ
హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేమి!
పది రోజుల్లోనే చిట్లిన రోడ్లు, అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆగ్రహం క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్ : హస్తినాపురం డివిజన్ పరిధిలోని అగ్రికల్చర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంలో…
Read More » -
తెలంగాణ
ఖమ్మం మంత్రులపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ లో వర్గపోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. మరోసారి సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నిధులన్నీ ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే…
Read More » -
తెలంగాణ
నిర్మాణం జరుగుతున్న ఇంట్లో వందల ఓట్లు.. జూబ్లీహిల్స్ కలకలం
ఉపఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. యూసఫ్ గూడ డివిజన్లోని 246 పోలింగ్ బూతులో కొన్ని హౌస్ నెంబర్స్ లో…
Read More » -
తెలంగాణ
ఈ ‘బండి’ మనకు అవసరమా.. కూకట్ పల్లి కాంగ్రెస్లో రచ్చ
తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. మంత్రులే బహిరంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. ఇక నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి…
Read More » -
క్రైమ్
ప్రేమ పేరుతో, లైంగిక దాడి.. దారుణ హత్య
Sorry, but you do not have permission to view this content.
Read More » -
తెలంగాణ
ఆర్టీసీ చార్జీల పెంపుపై బిఆర్ఎస్ నేతల బస్సు నిరసన యాత్ర
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : రాష్ట్రంలో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం బస్సులోనే నిరసన వ్యక్తం మంగళవారం చేశారు. నాంపల్లి…
Read More » -
జాతీయం
కేంద్ర నిఘా వర్గాల దృష్టిలో తెలంగాణ కీలక నేతలు!
గుజరాతీల కంపెనీలతో రూ.200 కోట్ల పెట్టుబడి ఒప్పందంపై అనుమానం హవాలా ముసుగులో భూమి డీల్.! కేంద్ర నిఘా వర్గాల ఫోకస్ తెలంగాణ నేతలపై! రూ.200 కోట్ల పెట్టుబడి…
Read More » -
తెలంగాణ
యాదాద్రి కాంగ్రెస్ జడ్పీ చైర్మెన్ గా పాక మంజుల మల్లేష్ యాదవ్?
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. ఆశావాహులు సందడి చేస్తున్నారు. ఈనెల 9 నుంచి తొలివిడత జరిగే…
Read More » -
తెలంగాణ
ఎంజీబీఎస్ ఎందుకు మునిగింది.. మూసీ వరదలకు కారణం ఏంటి?
మూసీ నది ఉప్పొంగింది.. చరిత్రలో తొలిసారి మహాత్మగాంధీ బస్ స్టేషన్ మునిగిపోయింది. గతంలోనూ హైదరాబాద్ లో కుండపోతగా వర్షాలు కురిశాయి. కాని ఎప్పుడు ఎంజీబీఎస్ మునగలేదు. 2020లో…
Read More »







