-
తెలంగాణ
నాగార్జున సాగర్ కు భారీగా వరద.. వారంలో గేట్లు ఓపెన్
మన రాష్ట్రంలో భారీ వర్షాలు కురవకపోయినా కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కృష్ణమ్మ జూలై మొదటి వారంలోనూ ఉగ్రరూపం…
Read More » -
తెలంగాణ
నిర్లక్ష్యం నీడలో కోట్ల రూపాయల ప్రాజెక్ట్..?.మినీ కాళేశ్వరం అవతారమే కాబోలు..!?
రాత్రిళ్లూ ఆగని కిష్టరాయినిపల్లి ప్రాజెక్ట్ పనులు అర్ధరాత్రులు డ్యూటీ చేస్తున్న అధికారి ఎవరు..!? పనులు చేయిస్తున్నది ఎందుకు..!? హవ్వా నిఘా లేని ప్రాజెక్ట్ పనులకు సర్టిఫై బిల్లులా..!?…
Read More » -
క్రైమ్
కోడిని కొట్టాడని పోలీస్ స్టేషన్ వచ్చిన మహిళ
నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఆసక్తికర ఘటన జరిగింది. తన కోడిని కొట్టారని.. అకారణంగా కోడిని కొట్టిన వ్యక్తిని శిక్షించాలని ఓ మహిళ పోలీస్ స్టేషన్ కు…
Read More » -
తెలంగాణ
సివిల్ మ్యాటర్లో తలదూర్చిన ఎస్ఐ.!
చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తికి హైకోర్టు చీవాట్లు వ్యక్తిగతంగా హాజరుకావాలని ధర్మాసనం ఆదేశం టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి భూ వ్యవహారంలో ఎస్ఐ అత్యుత్సాహం వివాదం సెటిల్ చేసేందుకు…
Read More » -
తెలంగాణ
దానం నాగేందర్కు మంత్రి పదవి.. ఢిల్లీలో రేవంత్ చర్చలు..అసలు ప్లాన్ ఇదే!
తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణపై ప్రచారం సాగుతోంది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 15 శాతం అంటే 17 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం రేవంత్…
Read More » -
క్రైమ్
చెరువులో కట్టిన ఒవైసీ కాలేజీని కూల్చం.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా రంగనాథ్
చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సకలం చెరువులో కట్టిన ఒవైసీ కాలేజీ కూల్చివేతపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. అక్బర్ కాలేజీ ని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరు అడుగుతున్నారని..…
Read More » -
జాతీయం
కృష్ణా నదిపై వంతెనకు సహకరించాలి – ఏపీ సీఎంను కోరిన అచ్చంపేట ఎమ్మెల్యే
అచ్చంపేట, (క్రైమ్ మిర్రర్): కృష్ణా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని తెలంగాణ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు. శ్రీశైలం డ్యాం గేట్లు…
Read More » -
క్రైమ్
ఏటీఎం చోరీ – గ్యాస్ కట్టర్తో ధ్వంసం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
మేడ్చల్ మల్కాజ్గిరి, (క్రైమ్ మిర్రర్): జీడిమెట్ల మార్కండేయ నగర్లో మంగళవారం రాత్రి దొంగలు ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంను దుండగులు గ్యాస్…
Read More » -
క్రైమ్
కల్తీ మద్యం కలకలం: హైదరాబాద్లో 12 మంది అస్వస్థత, ఒకరు విషమం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కల్తీ మద్యం మరోసారి ప్రాణాంతకంగా మారింది. కల్తీగా తయారైన కల్లు తాగిన 12 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.…
Read More »








