-
తెలంగాణ
9 మందిని గెలిపిస్తే.. 9 మందిని కాపాడలేకపోయారు..
ఖమ్మంలో మున్నేరు వరద విలయం దారుణంగా ఉంది. వరద తగ్గడంతో తమ ఇండ్లలోకి వెళ్లిన జనాలు.. అక్కడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. భగవంతుడి దయవల్లే ప్రాణాలతో బతికి…
Read More » -
తెలంగాణ
నీ 10 వేలు ఎవడికి కావాలి.. సీఎం రేవంత్పై రెచ్చిపోయిన ఖమ్మం జనం
వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐదుగురు మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు…
Read More » -
జాతీయం
సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వరదలతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
వరదలు తగ్గాకే ఇంటికి.. కలెక్టరేట్ లోనే చంద్రబాబు బస
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ లోనే బస చేశారు. రాత్రంతా ఇక్కడే ఉండనున్నారు. కలెక్టరేట్ నుంచి వరద సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు సీఎం చంద్రబాబు.…
Read More » -
తెలంగాణ
విరిగిన ఎన్టీఆర్ విగ్రహం..సీఎం రేవంత్పై టీడీపీ నేతల ఫైర్
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ఈ…
Read More » -
తెలంగాణ
నాతో మాట్లాడుతూనే వరదలో కొట్టుకుపోయారు.. బోరున ఏడ్చిన మంత్రి పొంగులేటి
తెలంగాణలో వరదలు బీభత్సం స్పష్టించాయి. కుండపోత వర్షానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మహబూబా బాద్ జిల్లాలో పూర్తిగా నీట…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడకు పెను గండం.. వణుకుతున్న లంక గ్రామాలు
విజయవాడ నగరానికి భారీ వరద ముప్పు ముంచుకొస్తోంది. కృష్ణానదికి 5.5 లక్షలు క్యూసెక్కులు వరద రానుంది.మునేరు వాగు నుంచి ఆకస్మిక వరద నీరు వచ్చి చేరే పరిస్థితి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అర్దరాత్రి 2 గంటలకు మోకాళ్ల లోతు నీటిలో ఎమ్మెల్యే.. ప్రజల కోసం సాహసం
కుండపోత వానలతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోయింది. ఉత్తర కోస్తా వణికిపోయింది. విజయవాడ వరదతో విలవిలలాడింది. గుంటూరు గుండె చెరువైంది. రాజధాని అమరావతి అస్తవ్యస్థమైంది. భారీ వర్షాలతో గోదావరి జిల్లాలు…
Read More »









