-
క్రైమ్
ఒకేరోజు 18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్?… ఎలా మోసం చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందె..?
ప్రస్తుతం ఏ సోషల్ మీడియా లో చూసిన సరే సైబర్ మోసాలంటూ ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు మేము మోసపోయాం అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్న…
Read More » -
క్రీడలు
ఒకేరోజు ఇటు పాకిస్థాన్ పై అటు బాంగ్లాదేశ్ పై విజయం సాధించిన మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్స్
మన భారతదేశం ప్రస్తుతం అన్ని రంగాలలోనూ దూసుకుపోతుంది. పురుషులు, స్త్రీలు అనే బేధాలు లేకుండా ప్రతిఒక్క్కరు కూడా అన్నిట్లో పాల్గొంటు రానిస్తూ ఉన్నారు. మన భారతదేశం లో…
Read More » -
తెలంగాణ
బస్సు ఎక్కిన కోమటిరెడ్డికి మహిళ షాక్
కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతానికి భిన్నంగా జనంలోకి వెళుతున్నారు. గతంలో రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించేవారు కాదనే ఆరోపణలు…
Read More » -
తెలంగాణ
7 రోజుల్లో 17,869 వేల కోట్లు ఇచ్చాం… రేవంత్ సంచలనం
రైతు రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై మా వాగ్దానాన్ని నెరవేర్చామని.. 7 రోజుల్లో 22.22 లక్షల రైతులకు చెందిన…
Read More » -
తెలంగాణ
హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేత వసూళ్లు.. హైదరాబాద్లో కొత్త దందా
హైడ్రా కూల్చివేతలు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి. హైడ్రా బాధితులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. తమ ఇండ్లను కూల్చిన అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టనితిట్టు…
Read More » -
క్రైమ్
చంద్రబాబును టార్గెట్ చేసిన ఆశన్న హతం!
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టుల చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఎన్ కౌంటర్ లో అగ్రనేతలను కోల్పోయింది. ఛత్తీస్గఢ్ ఏజెన్సీ అబూజ్ మడ్ ఏరియాలో జరిగిన భారీ…
Read More » -
తెలంగాణ
నల్గొండ కాంగ్రెస్లో ముదిరిన వర్గపోరు.. ఎమ్మెల్యేలు మాకొద్దంటూ నేతల ధర్నాలు
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ తీరే వేరు. అధికారం ఉన్నా.. లేకపోయినా నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మాత్రం ఆగదు. గతంలో ఒకరికి ఒకరు ఓడించుకున్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు.. దసరా పండగ ఎలా?
ప్రభుత్వం ఉద్యోగులను మురిపించి మోసం చేసిందనే వార్తలు వస్తున్నాయి. మొదటి రెండు నెలలు ఒకటో తారీఖు రోజే వేతనాలు ఇచ్చి గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం.. క్రమంగా సీన్…
Read More » -
జాతీయం
సికింద్రాబాద్ టు గోవా రైలు ప్రారంభం.. టికెట్ రేట్ ఎంతో తెలుసా..
పర్యాటకులకు, మందుబాబులకు ఖతర్నాక్ న్యూస్. గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నా సరిపడా డబ్బులు లేక టూర్ క్యాన్సిల్ చేసుకునే వాళ్లకు రైల్వే శాఖ ఊరట కల్పించింది. సికింద్రాబాద్…
Read More » -
తెలంగాణ
సీజన్ ముగిసినా వదలని వాన.. మరో నాలుగు రోజులు కుండపోత
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఫుల్లుగా వర్షాలు కురిశాయి. సాధారణ వర్ష పాతం కంటే దాదాపు 40 శాతం అధికంగా వర్షం కురిసింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కురవాల్సిన…
Read More »








