-
తెలంగాణ
పాములపహాడ్ కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా నూతన అధ్యక్షులుగా సబ్బు హరికృష్ణ రెడ్డి ఉపాధ్యక్షులుగా మాండ్ర యాదగిరి యాదవ్ క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి: కాంగ్రెస్ పార్టీ…
Read More » -
తెలంగాణ
రాజాసింగ్ మళ్లీ బీజేపీలోకే వెళ్తారా..? శివసేనలో చేరిపోతారా..?
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ రాజీనామాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజాసింగ్ మళ్లీ బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వల్లభనేని వంశీ – కన్నీరుపెట్టుకున్న భార్య
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : వల్లభనేని వంశీ ఎట్టకేలకు విడుదలయ్యారు. జైలు నుంచి అడుగు బయటపెట్టాడు. అయినా.. అతను వంశీనేనా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. అంతలా…
Read More » -
క్రైమ్
బల్దియాలో చైన్మెన్ గేమ్.. లక్షల రూపాయలు వసూలు ఆరోపణలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : లింగోజిగూడ డివిజన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 13, సరూర్నగర్ చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)…
Read More » -
క్రైమ్
వాకింగ్కు వెళ్లిన యువకుడికి విద్యుత్ షాక్ – మృతి
కోదాడ, జూలై 2 (క్రైమ్ మిర్రర్) : వాకింగ్కు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కోదాడ పట్టణంలో…
Read More » -
క్రైమ్
రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లిలో ఆలయ దొంగతనం కలకలం
ఇబ్రహీంపట్నం, జూలై 2 (క్రైమ్ మిర్రర్): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని ప్రసిద్ధ పెద్దమ్మ – గంగాదేవి ఆలయంలో…
Read More » -
తెలంగాణ
శ్రీ సూర్య గిరి ఎల్లమ్మ ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు
అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్త జనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు హిందూ సంప్రదాయ దుస్తులను ధరించి ఆలయానికి…
Read More » -
క్రైమ్
మిర్యాలగూడలో అక్రమ చిట్ ఫండ్, వడ్డీ వ్యాపారం ముఠా అరెస్టు
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్ : మిర్యాలగూడ పట్టణంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా చిట్ ఫండ్, వడ్డీ వ్యాపారం చేసి ప్రజల సొమ్మును మోసం చేసిన నలుగురు…
Read More » -
క్రైమ్
పాశంమైలారంలో శవాల గుట్టలు.. 50కి చేరిన మృతులు!
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన భారీ పేలుడులో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. పేలుడు జరిగిన ప్రాంతం…
Read More » -
క్రైమ్
అడ్డగోలు వార్తలు రాసేవాళ్లను లోపలేయండి.. కోర్టు సంచలన తీర్పు
మీడియా స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాసే మీడియా సంస్థలకు హెచ్చరిక ఇది. కనీస నైతికత లేకుండా వ్యక్తుల పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు…
Read More »