తెలంగాణ

కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుంది

క్రైమ్ మిర్రర్ శంషాబాద్:-
శంషాబాద్ లో జరుగుతున్న ఏఐటిసి నాల్గవ రాష్ట్ర మహాసభలకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరై ఆయన ప్రసంగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి రంగారెడ్డి జిల్లా నాయకులు పర్వతాలు, అన్నపు ప్రభు, నగిరి తదితరులు పాల్గొన్నారు.

మానవత్వాన్ని చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్

రాష్ట్రంలో భగభగమంటున్న సూర్యుడు… మూడు రోజులు జాగ్రత్త!..

పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక ఏంటో మీకు తెలుసా?..

Back to top button