Tuesday, February 24, 2026
Homeతెలంగాణమహానుభావుడి మహాభినిష్క్రమణం!.. ఊరంతా.. కన్నీటి పర్యంతం!

మహానుభావుడి మహాభినిష్క్రమణం!.. ఊరంతా.. కన్నీటి పర్యంతం!

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
జయశంకర్ జిల్లా మహాదేవ్ పూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన గ్రామ వాస్తవ్యులు మురికి సమ్మయ్య (94) గత ఐదు రోజులుగా అనారోగ్యంతో హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. గ్రామ అభివృద్ధిలో ఎనలేని సేవలు చేసిన సమ్మయ్య మృతితో స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని, సద్గతి సదరోక్షం లభించాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడుమనోదైర్యం ప్రశాందించాలని సూరారం గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు.

పారిశుద్ధ ట్రాక్టర్ కిందపడి చిన్నారి మృతి

పాలన చేతకాని రేవంత్ రాజీనామా చెయ్.. ఈటల డిమాండ్

ప్రతిష్టాత్మకమైన అమరావతికి… ముప్పు వైసీపీ పార్టీనే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments