Viral news
-
తెలంగాణ
బ్రేకింగ్ న్యూస్.. విచారణ పై సుప్రీంకోర్టు తీర్పు ఇదే..!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై…
Read More » -
తెలంగాణ
చండూరు మున్సిపల్ మడిగలు ప్రవేటు వేలం…?
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు మున్సిపాలిటీకి సంబంధించి 2,3, 12,15 నెంబర్ కలిగిన మడిగలకు అధికారులు బహిరంగ వేలం ప్రకటించారు. ఒక్కో మడిగకు 7,500 నెలవారీ అద్దె…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కల్తీ మద్యం ప్రచారం వేళా.. ఎక్సైజ్ శాఖ కొత్త రూల్స్..!
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారుచేసి సరఫరా చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ కల్తీ మద్యం…
Read More » -
తెలంగాణ
ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డ్.. అబార్షన్ సమయంలో యువతి మృతి..!
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి:- రంగారెడ్డి జిల్లాలో అబార్షన్ చేయించే క్రమంలో యువతి మృతి చెందిన దారుణ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు…
Read More » -
తెలంగాణ
వాళ్ళిద్దరూ ఒక్కసారి చర్చిస్తే చాయ్ తాగే లోపు పని అయిపోతుంది : కేటీఆర్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కేటీఆర్ ఈ బీసీ రిజర్వేషన్…
Read More » -
వైరల్
చిన్నపిల్లల భద్రత కోసం.. ‘Instagram’ సరికొత్త రూల్స్
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఫోన్లు లేకపోతే అన్నం తినము అని ఏడుస్తూ ఉన్నారు. ఈ…
Read More » -
తెలంగాణ
బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్!
మాదాపూర్,క్రైమ్ మిర్రర్:- బైక్ చోరీ లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మంగళవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరాబండకు చెందిన వెంకట్…
Read More » -
రాజకీయం
గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచిన మాజీ ముఖ్యమంత్రి
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ న్యూస్ :-గుండెపోటు కారణంగా గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ నిన్న అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు.…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం..!
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం:- హైదరాబాద్ శివారుల్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని కే.చంద్రారెడ్డి రిసార్ట్లో అర్ధరాత్రి రాచకొండ పోలీసు…
Read More » -
క్రీడలు
వాళ్ళిద్దరు ఆడుతారని గ్యారంటీ అయితే ఇవ్వలేను : గౌతమ్ గంభీర్
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దిగ్గజ క్రికెటర్స్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఆడతారా?.. లేదా?..…
Read More »








