Viral news
-
ఆంధ్ర ప్రదేశ్
పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి.. నీటి విడుదల కొనసాగింపు!
క్రైమ్ మిర్రర్, పులిచింతల:-పులిచింతల ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీగా వచ్చిన వరద నీటిని నియంత్రించేందుకు అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.…
Read More » -
తెలంగాణ
కృష్ణా ఉధృతి.. భవానీ ఐలాండ్ చుట్టుముట్టిన వరదనీరు
క్రైమ్ మిర్రర్, అమరావతి:- విజయవాడలో కృష్ణానది ఉధృతి చుట్టుపక్కల ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో భవానీ ఐలాండ్ చుట్టూ నీరు చేరి పర్యాటక కార్యక్రమాలు…
Read More » -
తెలంగాణ
తుక్కుగూడలో పేకాట స్థావరం పై ఎస్ ఓ టి పోలీసుల దాడులు
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం సాయంత్రం విశ్వాసనియ సమాచరంతో దేవేంద్ర విద్యాలయం సమీపంలో ఉన్న లక్ష్మీ లాడ్జ్ లో పేకాట…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రాహుల్ కు దూరంగా.. NDA కి సానుకూలంగా.. చివరికి జగన్ ఎటువైపు?
క్రైమ్ మిర్రర్, అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ కూటమి వైపు అండగా నిలబడుతున్నారో.. అనేది అర్థం కావడం లేదు. ఓట్ల…
Read More » -
తెలంగాణ
కాంగ్రెస్ పాలనలోనే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది : కేటీఆర్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏం జరుగుతుందో తెలియట్లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడైతే…
Read More » -
తెలంగాణ
మరో వారంలో పండుగ.. విగ్రహాల తరలింపు క్రమంలో కరెంట్ షాక్ కు ముగ్గురు బలి!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- హిందువుల అతిపెద్ద పండుగలలో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాయి.…
Read More » -
జాతీయం
రెండు నెలల వరకు భారీగా సేల్స్ డౌన్!.. భారీగా నష్టాలు, ఎందుకో తెలుసా?
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా భారతదేశ ప్రజలకు జీఎస్టీ కి సంబంధించి శుభవార్త తెలిపిన విషయం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఎంపీలపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం
విశాఖపట్నం,క్రైమ్ మిర్రర్:- విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ మహిళలకు షాకింగ్ న్యూస్.. ఇక్కడ నో ఫ్రీ బస్?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. తిరుపతి నుంచి తిరుమల కు వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కారులోనే పాపను మర్చిపోయిన తల్లిదండ్రులు.. చివరికి ఏం జరిగిందంటే?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- కర్ణాటకకు చెందిన రాజు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మహానంది క్షేత్రానికి బయలుదేరారు. ఆ ఈశ్వరుడి దర్శనం చేసుకోవడానికి ఆదివారం…
Read More »