Trending
-
అంతర్జాతీయం
చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ US బైడెన్ : ట్రంప్
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:- యూఎస్ బైడెన్ చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ అంటూ డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు జాగ్రత్త – ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..
క్రైమ్ మిర్రర్, అమరావతి :- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.…
Read More » -
తెలంగాణ
అఘోరీ శ్రీనివాస్పై ఆరోపణలు.. –తనను పెళ్లి చేసుకున్నాడంటూ.. మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన మహిళా..
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్):-తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అఘోరీ శ్రీనివాస్పై, తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది ఓ మహిళా.. రాణిగంజ్ బుద్ధ భవన్లో ఉన్న మహిళా కమిషన్…
Read More » -
తెలంగాణ
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలవాలి..
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి:- గ్రామాల్లో కొత్తగా వచ్చే అనుమానుమనితుల సమాచారం ఎప్పటికప్పుడు గ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వడం ద్వారా గ్రామాలలో నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని…
Read More » -
తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసినా లేడీ అఘోరి అసలు బాగోతం ఇదే?
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఘోరి గెటప్ లో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసిన లేడీ అఘోరి అసలు బాగోతం…
Read More » -
తెలంగాణ
మహాదేవపూర్ లో గడువు దాటిన ఆహార పదార్థాలను అమ్ముతున్న బేకరీ సిబ్బంది!..
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాదేవ పూరు మండల కేంద్రంలోని రాజస్థాన్ బేకరీలో గడువు దాటిన ఆహరపదార్థాలను అమ్ముతూ ప్రజల ప్రాణాలకు చెలగాటమాడుతున్నారు బేకరీ యాజమాన్యం.…
Read More » -
తెలంగాణ
ఘనంగా జరిగిన మహనీయుడి జయంతి వేడుకలు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వివిధ…
Read More » -
తెలంగాణ
గొల్లపల్లిలో ఉద్రిక్తత బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి
జగిత్యాల జిల్లా బ్యూరో (క్రైమ్ మిర్రర్):- గొల్లపల్లి మండల బిజెపి నాయకుల ఇళ్లపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దాడులు చేయడం కలక లం సృష్టించిం ది.…
Read More » -
జాతీయం
మరో వివాదంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదానికి కారణమయ్యారు. ఒక కాలేజీ ఫంక్షన్లో పాల్గొన్న ఆయన ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా…
Read More » -
తెలంగాణ
మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్లను అత్యంత నిరుపేదలకు మాత్రమే కేటాయించాలి : సీఎం
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ :- ఇందిరమ్మ ఇండ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.…
Read More »