Trending
-
తెలంగాణ
గొల్లపల్లిలో ఉద్రిక్తత బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి
జగిత్యాల జిల్లా బ్యూరో (క్రైమ్ మిర్రర్):- గొల్లపల్లి మండల బిజెపి నాయకుల ఇళ్లపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దాడులు చేయడం కలక లం సృష్టించిం ది.…
Read More » -
జాతీయం
మరో వివాదంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదానికి కారణమయ్యారు. ఒక కాలేజీ ఫంక్షన్లో పాల్గొన్న ఆయన ప్రసంగం మధ్యలో అకస్మాత్తుగా…
Read More » -
తెలంగాణ
మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్లను అత్యంత నిరుపేదలకు మాత్రమే కేటాయించాలి : సీఎం
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ :- ఇందిరమ్మ ఇండ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.…
Read More » -
తెలంగాణ
వేటగాళ్ల ఉచ్చులో బలైపోతున్న జాతీయ పక్షులు..
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): కుక్కల దాడిలో ఇప్పటికే జింకలు మృత్యువాత పడిన సంఘటనలు నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో చాలా మార్లు చోటు చేసుకుంది.. ఇవే…
Read More » -
తెలంగాణ
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- హనుమాన్ జయంతి సందర్భంగా మహాదేవ్ పూర్ మండలంలోని హనుమాన్ ఆలయాలన్ని ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. శనివారం తెల్లవారు…
Read More » -
తెలంగాణ
మునుగోడు లో కల్తీ మద్యం తెచ్చింది ఆయన అనుచరులే..
చండూరు, క్రైమ్ మిర్రర్:-మునుగోడు నియోజకవర్గం లో కల్తీ మద్యం తెచ్చిన దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులే ఉన్నారని ఇందులో ఆయన వాటా ఎంత…
Read More » -
తెలంగాణ
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట, క్రైమ్ మిర్రర్:ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇంటర్ విద్యార్థులు అలర్ట్!… రేపే రిజల్ట్స్ : నారా లోకేష్
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రేపు అనగా…
Read More » -
తెలంగాణ
మూడు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు!..
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. బంగారానికి భారీ గిరాకీ ఉండడంతో ప్రస్తుతం చాలామంది కొనడానికి ఎక్కువ డబ్బులు…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు సిద్ధం..!
హైదరాబాద్(క్రైమ్ మిర్రర్):-తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగినట్లే.. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మె చేయనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు.. కార్మికుల సమస్యల…
Read More »