Trending news
-
తెలంగాణ
బతుకమ్మ పండుగ వేళ… గుండెపోటుతో ఇద్దరు మహిళలు మృతి!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోని…
Read More » -
జాతీయం
కేంద్రం ఆదేశాలను పాటించరా… ధరలను ఎందుకు తగ్గించలేదు?
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- భారతదేశవ్యాప్తంగా నిన్నటి నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమలులోకి వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేంద్రం అమలు చేసినటువంటి ఈ…
Read More » -
క్రీడలు
ఓడితే ఇంటికే… రసవత్తరంగా సాగునున్న నేటి మ్యాచ్!
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:-యూఏఈ వేదికగా సాగుతున్న ఆసియా కప్ సూపర్-4 కు చేరుకుంది. ఇందులో భాగంగానే నిన్న పాకిస్తాన్ మరియు భారత్ మధ్య హోరాహోరీ గా మ్యాచ్…
Read More » -
తెలంగాణ
కాంగ్రెస్ ద్రోహాలతో తెలంగాణకు నష్టం : మాజీ మంత్రి
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలకు కాంగ్రెస్ సిద్ధమా..? అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్… ఏపీలో రెచ్చిపోతున్న వర్షాలు!
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 45 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే…
Read More » -
తెలంగాణ
చౌటుప్పల్లో OG సినిమా ఫస్ట్ షో టికెట్ రికార్డు
క్రైమ్ మిర్రర్, చౌటుప్పల్ :- పవర్స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడూ ప్రత్యేకంగా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా విడుదలకు సిద్ధమైన OG సినిమా ఫస్ట్ బెనిఫిట్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు : బొత్స
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ వార్ ప్రతి రోజు జరుగుతూనే ఉంటుంది. ఈమధ్య ఎక్కడ చూసినా కూడా మెడికల్ కాలేజ్ ఇష్యూ పైనే…
Read More » -
వైరల్
బిగ్ బాస్ సీజన్ 9… రెమ్యూనరేషన్ లో ఎవరు తోపు?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఘనంగా సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమయ్యింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఖాళీగా తిరుమల కొండ… కీలక వ్యాఖ్యలు చేసిన అధికారులు!
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, తిరుపతి కొండపై వెలసిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారిగా భక్తుల రద్దీ తగ్గింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
దసరా ఎఫెక్ట్.. భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయాలు!
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు విజయవాడకు బయలుదేరారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.…
Read More »