TDPnews
-
తెలంగాణ
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు
సంస్థాన్ నారాయణపూర్, మార్చి 29(క్రైమ్ మిర్రర్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి స్వీట్లు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కాపు వర్సెస్ టీడీపీ కాపు – చిచ్చు రగిలింది..!
కాపులు.. ఏపీలో వీరిది బలమైన సామాజికవర్గం. ఎన్నికల్లో గెలుపోటములను కూడా వీరు డిసైడ్ చేయగలరు. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వీరిని బలిజలు అంటారు. కోస్తాంధ్రకు వచ్చే సరికి..…
Read More » -
తెలంగాణ
తిరుమల దర్శనాల కోసం అడుక్కోవాల్సిన ఖర్మేంటి..? – టీటీడీపై సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తిరుమల దర్శనాలపై తెలంగాణ ప్రజాప్రతిధులు అసంతృప్తితో ఉన్నారు. ప్రొటోకాల్ దర్శనాలు కల్పించడంలేదని.. సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదని… కొంతకాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈమధ్య మంత్రులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పదవి వచ్చింది.. మరి బాధ్యతలో..! – ఏపీలో కొత్త ఎమ్మెల్సీల ఎదురుచూపులు
ఏపీలో కొత్త ఎమ్మెల్సీల పరిస్థితి… వెయిటింగ్ మోడ్లో పడింది. పదవి చేపట్టి ఎప్పుడెప్పుడు బాధ్యతలు తీసుకుంటామా… ఎప్పుడెప్పుడు చట్టసభలో గళం వినిపిద్దామా అని ఉత్సాహంగా ఉన్న వాళ్లకు……
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఎన్నికల తర్వాత కనిపించని కన్నా – టీడీపీపై అసంతృప్తే కారణమా..!
కన్నా లక్ష్మీనారాయణ… సీనియర్ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే. ఎన్నికల ముందు తెగ హడావుడి చేశారు కన్నా. అప్పటి సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
త్యాగం చేసినా తప్పని మొండిచెయ్యి – వర్మ నెక్ట్స్ స్టెప్ ఏంటి…?
SVSN Varma : ఎస్వీఎస్ఎన్ వర్మ… పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోసం ఆయన మాజీ గానే ఉండిపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో……
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ-జనసేన మధ్య గ్యాప్ వస్తోందా..? – అందుకు కారణం నాగబాబేనా..!
JANASENA Vs TDP : ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలే అవుతోంది. అప్పుడే టీడీపీ-జనసేన మధ్య గ్యాప్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా…
Read More » -
తెలంగాణ
తెలుగుదేశం వైపు తీన్మార్ మల్లన్న చూపు?
కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వంతో తీన్మార్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో పింఛన్ల పంపిణీ – స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో స్వల్ప మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ…
Read More » -
రాజకీయం
చంద్రబాబు పై నోరు అదుపులో పెట్టుకో కేసిఆర్, జగదీష్ ఖబర్దార్ : పిఎసిఎస్ చైర్మన్ రాములు యాదవ్
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్ : బిఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోండి ఖబర్దార్ అని తెలుగుదేశం పార్టీ…
Read More »