Revanthreddy
-
తెలంగాణ
జానారెడ్డి ఎవడు.. నేనే తోపు.. మంత్రిపదవి ఇవ్వకుంటే అంతే..!
తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం పుట్టించారు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రిపదవి విషయంలో కొంత కాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి.. మరోసారి…
Read More » -
తెలంగాణ
మల్లీ అదే పొరపాటు చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం..!?
హైదరాబాద్, (క్రైమ్ మిర్రర్): మొన్న లగచర్ల, నిన్న దిలావర్ పూర్, ఇవ్వాళ కంచ గచ్చిబౌలి భూముల విషయాలలో వరుస వివాదం.. ఇలా వరుస ఘటనల్లో కాంగ్రెస్ సర్కార్…
Read More » -
తెలంగాణ
పేదలకు వరంగా మారిన సన్నబియ్యం పంపిణీ..
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీని వట్టిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల సమక్షంలో మర్రిగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
Read More » -
తెలంగాణ
రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి మధ్య సయోధ్య – వాళ్లంతా కలిసిపోయినట్టేనా..!
సీఎం రేవంత్రెడ్డి అనుకున్నది సాధించినట్టే ఉన్నారు. మంత్రులు, పార్టీ నేతలతో చిన్న చిన్న విభేదాలు ఉన్నా… ఒక అడుగు తగ్గయినా అందరినీ కలుపుకుపోతానని చెప్పారాయన. ఇప్పుడు అదే…
Read More » -
తెలంగాణ
కాలం తెచ్చిన కరువు కాదు… పక్కా కాంగ్రెస్ తెచ్చిన కరువే.
నీళ్ల మంత్రి జిల్లాలోనే ఉన్నా చుక్క నీరు తేలేకపోవడం సిగ్గుచేటు. కేసీఆర్ పై ద్వేషంతో మేడిగడ్డ సాకు చెప్పి గోదావరి నీళ్లను ఆంధ్ర కు వదిలేస్తున్నారు. ప్రతీ…
Read More » -
తెలంగాణ
కేసీఆర్కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రేవంత్రెడ్డి – జగన్కు కూడా వర్తిస్తుందా..?
సీఎం రేవంత్రెడ్డి.. ప్రతిపక్షాన్ని కౌంటర్లతో ఎన్కౌంటర్ చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా.. బీఆర్ఎస్, కేసీఆర్ను.. ఏ రేంజ్లో కార్నర్ చేశారు సీఎం. ముఖ్యంగా…
Read More » -
తెలంగాణ
ముఖ్యమంత్రి పర్యటనను విజవంతం చెయ్యాలి…ఎంపీ మల్లురవి
వనపర్తి క్రైమ్ మిర్రర్: వనపర్తి జిల్లా కేంద్రంలో మార్చి 2నజరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల పై గురువారం…
Read More » -
జాతీయం
ప్రధాని మోడీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ – చర్చించిన కీలక అంశాలు ఇవే..
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్బాబు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సెంటు భూమి కబ్జా చేసినా ఖబడ్దార్.. చిప్పకూడ తినిపిస్తానని సీఎం వార్నింగ్
భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులకు పాల్పడితే జైలే దిక్కని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. భూ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.…
Read More » -
తెలంగాణ
ధరణి అవుట్.. భూభారతి ఇన్.. రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ ధరణిని పూర్తిగా మార్చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో కొత్తగా…
Read More »