News
-
ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ కీలక నిర్ణయం!.. ఇక పై లడ్డు కోసం క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పనిలేదు
క్రైమ్ మిర్రర్, తిరుపతి న్యూస్ :- తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చేటువంటి భక్తుల కోసం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ…
Read More » -
తెలంగాణ
హస్తం గుర్తు పార్టీకి గట్టి షాక్ ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి. తాజాగా కాంగ్రెస్…
Read More » -
క్రైమ్
బూర్గంపహడ్ తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి.
క్రైమ్ మిర్రర్, భద్రాద్రి కొత్తగూడెం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సిహెచ్ నవక్రాంత్ రేషన్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఓడిపోయి ఏడాది అవుతుంది… మరి జనాల్లో వైసీపీకి ఆదరణ దక్కిందా? లేదా?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర పరాజయాన్ని పొందింది. గత ఏడాదిలో జరిగిన ఎలక్షన్లలో వైసిపి పార్టీకి కేవలం…
Read More » -
లైఫ్ స్టైల్
కొత్త టెక్నాలజీలు ఆరోగ్యానికి హానికరమా !… ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నారా?. అయితే ఇది మీకోసమే
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడకం అనేది ఎక్కువగా చేస్తున్నారు. చిన్నపిల్లలు లేదా పెద్దవారు అని తేడా లేకుండా…
Read More » -
తెలంగాణ
ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా మిన్నుభాయ్
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎస్.కె…
Read More » -
రాజకీయం
ఆలోచన కేసీఆర్ది – ఆచరణ జగన్ది – వాట్ ఏ స్ట్రాటజీ బాస్..!
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:-వైఎస్ జగన్, కేసీఆర్.. ప్రస్తుతం ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులు. అధికారంలో ఉన్నప్పుడు ఐక్యంగా ఉన్నారు. విందుల్లో పాల్గొన్నారు. కేసీఆర్ ఆపరేషన్ చేయించుకుంటే… ఇంటికి…
Read More » -
తెలంగాణ
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ న్యూస్:- చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద విశ్వసనీయ సమాచారం ప్రకారం తెల్లవారుజామున 03:00గంటలకు పెట్రోలింగ్ వాహన సిబ్బంది వాహనాలు తనిఖీలు…
Read More » -
తెలంగాణ
విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి?
– విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు – బస్సు డ్రైవర్, ఒక ప్రయాణికురాలు…
Read More » -
తెలంగాణ
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా!..
నాగర్ కర్నూల్, క్రైమ్ మిర్రర్ న్యూస్:- నాగర్ కర్నూల్ జిల్లాకలెక్టరేట్ ఎదుట మత్స్యకారులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మత్స్యకార శాఖలో అవినీతి జరుగుతోందని ధర్నాలు చేస్తూ…
Read More »