Narayanapeta
-
తెలంగాణ
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట, క్రైమ్ మిర్రర్:ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న…
Read More » -
తెలంగాణ
శ్రీ గురులోక్ మాసంధ్ ప్రభు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
నారాయణపేట్, ప్రతినిధి, ఏప్రిల్ 9 (క్రైమ్ మిర్రర్):- నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డి పల్లి లో ఈ నెల 11 నుంచి 14 వరకు జరిగే…
Read More » -
తెలంగాణ
ముస్లిం సోదరులకు పండ్లను పంపిణీ చేసిన భీష్మరాజ్ ఫౌండేషన్…
నారాయణపేట, క్రైమ్ మిర్రర్:-పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరుల కోసం భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని 15 మసీదులలో శుక్రవారం వివిధ…
Read More » -
తెలంగాణ
క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట, క్రైమ్ మిర్రర్:-క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం…
Read More » -
తెలంగాణ
మద్దూర్ లో అందుబాటులో లేని వెటర్నరీ డాక్టర్ సిబ్బంది!..
మద్దూర్, నారాయణపేట, (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి):- నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ కేంద్రంలో సమయపాలన పాటించకుండా వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం…
Read More » -
తెలంగాణ
గ్రామంలో చిరుత పులి కలకలం… అందుబాటులో లేమన్న ఫారెస్ట్ అధికారులు..
మద్దూర్, నారాయణపేట (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి) :-నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని భీంపురం గ్రామ శివారులో ఆదివారం రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో చిరుత…
Read More » -
తెలంగాణ
ఆర్టీసీ బస్సు బోల్తా…15 మందికి గాయాలు
మద్దూర్, నారాయణపేట (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి):- ఆర్టీసీ బస్సు బోల్తా పడి దాదాపు 15 మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని…
Read More » -
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి!…విషం ఇచ్చి చంపినట్లు గ్రామస్తుల అనుమానం?
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని ఉడ్మల్ గిద్ద గ్రామంలో చిరుత పులి అనుమానాస్పదంగా రాత్రి చనిపోయినట్లు విశ్వాసనీయ సమాచారం…
Read More »