crimenews
-
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు..!
క్రైమ్ మిర్రర్ శంకర్ పల్లి : పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ట్యూషన్ అయిపోగానే తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…
Read More » -
క్రైమ్
మాల్ ఆసుపత్రిలో బాలుడి మరణం.. గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్..!?
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం పరిధిలోని మాల్ టౌన్ నందు ఓ ఆసుపత్రి నందు, ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందినట్లు…
Read More » -
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించిన… గంటకి కుమారుని జననం..!
ఆంధ్రప్రదేశ్లో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు తండ్రి మరణించాడు మరణించిన గంటలోపే కొడుకు జన్మించాడు. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా అతన్ని స్థానిక ఆస్పత్రికి…
Read More » -
క్రైమ్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నా
క్రైమ్ మిర్రర్, జగిత్యాల : కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు.…
Read More » -
క్రైమ్
కడపలో ఘోరం… పదహారేళ్ల బాలికను అతికిరాతకంగా నిప్పుంటించి మరి?
కడప జిల్లాలో అతి ఘోరాతిమైన ఘోరం జరిగింది. 16 ఏళ్ల బాలికను నిప్పంటించి చంపినటువంటి సంఘటన ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాలోనూ కలకలం రేపుతుంది. యావత్ కడప…
Read More » -
తెలంగాణ
తీవ్ర ఉద్రిక్తత.. సికింద్రాబాద్ అల్లకల్లోలం… హిందూ సంఘాలపై లాటి ఛార్జ్!
ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కమ్మరి గూడలోని ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం చేసినందుకు హిందూ సంఘాలు ధర్నాలు చేపట్టారు. దీంతో హిందూ సంఘాల…
Read More » -
తెలంగాణ
సీఎం రేవంత్ ఫోటోకు 1600.. ఎమ్మార్వోల కొత్త దుకాణం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు అమ్మకానికి పెట్టారు అధికారులు. 16 వందల రూపాయలు చెల్లించి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకుపోవాలని పంచాయతీ కార్యదర్శులకు తహశీల్దార్లు…
Read More » -
తెలంగాణ
పేద కుటుంబంలో నలుగురు అక్కాచెల్లెళ్లు డాక్టర్లు
ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్…
Read More » -
క్రైమ్
ఇదెక్కడి మోసం మావా: వయసు తగ్గిస్తామని రూ.35 కోట్లు కొట్టేసిన కేటు దంపతులు.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కొందరు డబ్బు కోసం టెక్నాలజీ పేరుని వాడుకుంటూ అభం శుభం తెలియని అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కి…
Read More » -
క్రైమ్
నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త
హైదరాబాద్ లో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచార ఘటనలు, దొంగతనాల కేసులు పెరిగిపోతున్నాయి. కూకట్ పల్లిలో మహిళను మరో మహిళ అతి కిరాతకంగా చంపేసిన…
Read More »