crimenews
-
తెలంగాణ
పిల్లలకు తిండి పెట్టలేని గాలిమాటలోడు.. రేవంత్ పై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏడాది పూర్తైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు…
Read More » -
క్రైమ్
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
అప్పు తిరిగి అడిగినందుకు పథకం ప్రకారం ఇద్దరి హత్య ముగ్గురు నిందితులకి జీవిత ఖైదు, జరినామా నల్గొండ, క్రైమ్ మిర్రర్: అప్పుగా తీసుకున్న డబ్బులు అడిగినందుక పథకం…
Read More » -
తెలంగాణ
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణలో సమగ్ర కుటుంబ కులగణన సర్వే ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వం నియమించిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక స్థితిగతులపై వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర…
Read More » -
తెలంగాణ
కుల గణన సర్వేలో చిత్రవిచిత్రాలు.. సీఎంకు దండం పెడుతున్న జనాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న సమగ్ర కుల గణన సర్వేలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో సర్వే తూతూమంత్రంగా సాగుతోంది. పట్టణాల్లో ప్రజలెవరు సర్వేకు…
Read More » -
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలి: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు అనేది సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేని…
Read More » -
తెలంగాణ
అధికారులపై దాడి గుండాల కుట్ర..దాడి ఘటనలో నిఘా విభాగాలు విఫలం.!
దాడుల్లో మా పార్టీ వాళ్లు ఉన్న వదలొద్దు… లగచర్ల వివాదంపై చేవేళ్ల ఎంపీ కొండా సంచలన వాఖ్యలు క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ఫార్మా విలేజ్…
Read More » -
తెలంగాణ
సీఐని గల్లా పట్టి ఈడ్చిన మహిళ!
సీఐకి జనాల ముందే షాక్ తగిలింది. ఓ మహిళ సీఐ గల్లా పట్టుకుని ఈడ్చివేసింది. తనకు అన్యాయం చేశారంటూ అందరి ముందే సీఐ గల్లా పట్టుకుంది మహిళ.…
Read More » -
తెలంగాణ
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే కొనసాగుతోంది.ప్రభుత్వం నియమించిన దాదాపు 80 వేల మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అయితే సర్వే ఆశించిన మేర సాగడం…
Read More » -
తెలంగాణ
రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన రైతులు…లగచర్లలో ఉద్రిక్తత.!
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్లకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగలడంతో…
Read More » -
తెలంగాణ
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
నవంబర్ నెలలోనూ తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఐఎండి…
Read More »