Crimemirror news
-
తెలంగాణ
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో బైక్పై వెళ్తున్న కుటుంబం పై తీగ పడి విషాదం
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా :- మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.…
Read More » -
తెలంగాణ
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా!..
నాగర్ కర్నూల్, క్రైమ్ మిర్రర్ న్యూస్:- నాగర్ కర్నూల్ జిల్లాకలెక్టరేట్ ఎదుట మత్స్యకారులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మత్స్యకార శాఖలో అవినీతి జరుగుతోందని ధర్నాలు చేస్తూ…
Read More » -
తెలంగాణ
ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రావిర్యాల, జన్నయిగూడ,రైతులు
మహేశ్వరం, (క్రైమ్ మిర్రర్):- మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల, జన్నాయి గూడ లో ఉన్నసర్వే నంబర్ 18 నుండి 88 సర్వే నంబర్ వరకు 827 ఎకరాల భూమిని…
Read More » -
తెలంగాణ
గుండాల మండలంలో దారుణ హత్య!
– కుటుంబ హత్యే కలకలం సృష్టించింది అంటున్న నిపుణులు – సుద్దాల సమీపంలో జున్ను బాయ్ అనే మహిళ దారుణ హత్య – ఘటనస్థలికి చేరుకొని పరిశీలించిన…
Read More » -
తెలంగాణ
టాస్క్ ఫోర్స్ పోలీసుల పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు: మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్
మద్దూర్, క్రైమ్ మిర్రర్ న్యూస్ :- మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లింగాల్ చెడు వాగునుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను కొత్తపల్లి శివారులో ఆపి తనిఖీ…
Read More » -
తెలంగాణ
కోర్టు ఉద్యోగాల పేరుతో 31 మంది మహిళలకు కుచ్చు టోపీ..
నల్లగొండ ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- గత కొంత కాలంగా నల్గొండ జిల్లా కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకుని నిరుద్యోగ యువతను…
Read More » -
అంతర్జాతీయం
యుద్ధంలో మనదే పై చేయి.. అయినా కూడా ఎందుకు విరమించారు?
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పోటాపోటీగా యుద్ధం జరుగుతున్న సందర్భంలో అనూహ్యంగా యుద్ధ విరమణ చేశారు. ప్రస్తుతం రెండు దేశాల…
Read More » -
అంతర్జాతీయం
కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్, పాకిస్తాన్… ఎక్స్లో డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :- భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు పలు…
Read More » -
తెలంగాణ
ఏసీబీ కి పట్టుబడ్డ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డిని కరీంనగర్లోని తన నివాసంలో లంచం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సప్త సముద్రాల అవతల ఉన్న… వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మాజీ సీఎం జగన్
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీ నాయకులకు అలాగే కార్యకర్తలకు…
Read More »