
క్రైమ్ మిర్రర్, పాలకీడు :- పాలకీడు మండలం, సింగారం గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం కనక దుర్గ అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఫణి కుమార్ శర్మ వేదపండితులచే విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజ నిర్వహించి అక్షరాబ్యాసం నిర్వహించారు. భక్తులతో అమ్మవారు మండపం కిటకిటలాడింది. సప్త హారతులతో మండపం ప్రాంగణం భక్త కీర్తనలతో మారుమోగింది.
Read also : ఎన్నికలకు దూరంగా మంగపేట మండలం
Read also : బడ్జెట్ సరిపోలేదనే సాకుతో బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపడం సరికాదు
Read also : గెలిచి 10 గంటలు అవుతుంది… ఇప్పటివరకు నో విషెస్?