#Cm Revanth Reddy
-
తెలంగాణ
ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులపై రాళ్లదాడి… పోడు భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం
పోలీసులపై తిరగబడ్డ కేశవపట్నం గ్రామస్థులు పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న పోలీసులు పోడు భూముల జోలికి రావొద్దని స్థానికుల హెచ్చరిక పోలీసులు నాటిన మొక్కల తొలగింపు భూముల…
Read More » -
క్రైమ్
తూప్రాన్లో బోనాల పండగ పూట విషాదం… వీధి కుక్కల స్వైరవిహారం, 25మందికి గాయాలు
కుక్కల అనిరుధ్ (3)కు పోయిన కన్ను అనిరుధ్ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు గాయపడినవారంతా పదేళ్లలోపు చిన్నారులే క్రైమ్మిర్రర్, హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పిచ్చికుక్కలు…
Read More » -
తెలంగాణ
బస్సు కోసం విద్యార్థుల బాధలు… రోడ్ల మీద వాహనాలను ఆపుతూ ఇబ్బందులు
మర్రిగూడ – మాల్ రూట్లో బస్సుల కోసం అవస్థలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పిల్లల వేడుకోలు క్రైమ్ మిర్రర్, మర్రిగూడ: మర్రిగూడ మోడల్ స్కూల్ విద్యార్థుల అవస్థలు…
Read More » -
తెలంగాణ
గందరగోళంగా ఉన్న శాఖలను ఇచ్చారు… మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అప్పగించిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో అట్టహాసంగా వన మహోత్సవం
తెలంగాణలో అట్టహాసంగా వన మహోత్సవం రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీలో కార్యక్రమం మొక్కలు నాటిన సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖ క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో వన…
Read More » -
తెలంగాణ
ఖర్గే సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా.. కాంగ్రెస్ నుంచి జంపేనా?
మంత్రి పదవి ఆశించి భంగపడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ఆయన అనుచరుల్లోనూ…
Read More » -
తెలంగాణ
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. కేబినెట్ విస్తరణపై చర్చ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం హస్తినకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన…
Read More » -
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు!
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటనలో ఏ లీడర్ ఎటువైపు ఉందో తేలిందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీఎం…
Read More » -
తెలంగాణ
నల్లమల పులి అయితే చంద్రబాబును అడ్డుకో.. రేవంత్ కు కవిత సవాల్
గోదావరి జలాలపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వృధా అవుతున్న గోదావరి నీటిని మన పొలాలకు మళ్లించుకోవాలన్నది…
Read More » -
తెలంగాణ
రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్!
తెలంగాణ సర్కార్ నియమించిన కాళేశ్వరం కమిషన్.. సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలోని…
Read More »