Wednesday, March 18, 2026
Homeఅంతర్జాతీయంమరో 24 గంటల్లో భారత్ దాడి చేస్తుంది : పాక్

మరో 24 గంటల్లో భారత్ దాడి చేస్తుంది : పాక్

క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్:-
ఇండియా తమపై మరో 24-36 గంటల్లో మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందని పాకిస్థాన్ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు.
దీనిపై తమకు విశ్వసనీయ సమాచారం ఉందని Xలో పోస్ట్ చేశారు.
పహల్గామ్ ఘటనలో పాక్ హస్తముందని భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.

టెర్రరిజానికి తాము కూడా బాధితులమేనని పేర్కొన్నారు.
తమను ఇండియా ఏకపక్షంగా దోషులుగా తేల్చేసిందన్నారు. ఎలాంటి మిలిటరీ దాడినైనా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.

ఉగ్రదాడి ఎఫెక్ట్… పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు కొట్టి చంపేశారు!.

కేటీఆర్ త్వరగా కోలుకోవాలని అంటున్న… లోకేష్, పవన్ కళ్యాణ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments