క్రైమ్

చింతపల్లి పోలీసుల మెరుపుదాడి

  • ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్‌

  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

క్రైమ్ మిర్రర్, చింతపల్లి : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్‌ఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.12,200 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి …

  1. అన్నదమ్ముల నేరచరిత్ర

  2. పూజారి వేధించాడు.. మలేషియా మోడల్ ఆరోపణలు!

  3. ఏసీబీ వలలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌

  4. కోడిని కొట్టాడని పోలీస్ స్టేషన్ వచ్చిన మహిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button