జాతీయం
-
మళ్లీ విజృంభిస్తున్న కరోనా – లాక్డౌన్ తప్పదా..?
కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ప్రాణాంతక వైరస్ మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా… భారత్లోనూ రీ ఎంట్రీ ఇచ్చింది. రోజు రోజుకూ కేసుల…
Read More » -
పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆయన పేరు ట్రెండింగ్ లో నిలిచింది. అయితే రాహుల్ గాంధీ ట్రెండింగ్ లో నిలిచింది…
Read More » -
ముంబై మల్వాణీలో పసి బిడ్డపై అత్యాచారం – తర్వాత హత్య
క్రైమ్ మిర్రర్, ముంబై: మానవత్వాన్ని మంటగలిపే దారుణం ముంబై నగరంలోని మల్వాణీలో చోటుచేసుకుంది. కేవలం రెండు సంవత్సరాల పసిపాపపై లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసిన…
Read More » -
దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది – కేంద్రం”ఆపరేషన్ కగార్”కొనసాగుతోంది
నారాయణపూర్, ఛత్తీస్గఢ్ : ఒక భారీ ఎన్కౌంటర్లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య నేడు ఉదయం నుంచి భీకర…
Read More » -
ముంబైలో కరోనా సోకి ఇద్దరు మృతి
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సింగపూర్, హాంకాంగ్ ను అల్లకల్లోలం చేస్తున్న కరోనా… క్రమంగా మన దేశంలోనూ విజృంభిస్తోంది. ముంబైలో కరోనా సోకి…
Read More » -
విజృంభిస్తున్న కోవిడ్ – దేశంలో 257 కేసులు, ఇద్దరి మృతి!
క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్ : కోవిడ్ మళ్లీ చెరగని గుదిబండలా కనిపిస్తోంది. 2020లో ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి, ప్రస్తుతం మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. కేంద్ర…
Read More » -
ముంబై జట్టులోకి అడుగుపెట్టిన కొత్త ప్లేయర్లు.. 2025 విజేత అయ్యేనా?
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టులకి కొత్తగా ముగ్గురు ప్లేయర్లు అడుగు పెట్టారు. ముంబై ఇండియన్స్ జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్లు…
Read More » -
హైదరాబాద్లో ఉగ్రవాదులు – పేలుళ్లకు ప్లాన్ – ఆ తర్వాత ఏమైందంటే..?
హైదరాబాద్ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా…? పేలుళ్లకు ప్లాన్ చేశారా..? అవును. ముష్కర మూక నగరంలో అడుగుపెట్టింది. పేలుళ్లతో మరోసారి అలజడి సృష్టించాలని చూసింది. కానీ.. భద్రత దళాల…
Read More » -
పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
ఉత్తరప్రదేశ్లో మరో విచిత్ర ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో ఒక మహిళ.. మరో మహిళ మెడలో తాళి కట్టింది. ఈ ఘటన…
Read More » -
పాక్ కోసం రంగంలోకి చైనా.. సమరమే అంటున్న భారత్
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్నిప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యనించింది.అరుణాచల్…
Read More »








