అంతర్జాతీయం
-
అమెరికాలో ఆందోళనల కల్లోలం, లాస్ ఏంజిల్స్లో నిరసన జ్వాలలు!
Los Angeles Protests: ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. గత మూడు రోజులుగా ఆందోళనలలతో లాస్ ఏంజెల్స్ అగ్నిగుండంగా మారింది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా…
Read More » -
బిస్కెట్ ప్యాకెట్ ధర రూ.2,400.. కప్పు కాఫీ రూ.1,800!
Gaza’s Food Crisis: యుద్ధంతో ధ్వంసం అవుతున్న గాజాలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మన దగ్గర కేవలం రూ.…
Read More » -
ప్రపంచంలో అత్యంత పేద దేశాలు.. తిండిలేక ప్రజల అరిగోస!
World Poorest Counries: ప్రపంచంలోని పలు దేశాలు రోజు రోజుకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుండగా, మరికొన్ని దేశాలు పేదరికంలో కూరుకుపోతున్నాయి. కనీసం తినేందుకు తిండిలేక, కట్టుకునేందుకు…
Read More » -
జ్యోతికి పాకిస్తాన్లో రాజభోగాలు – ఏకే-47లతో ఏడుగురు గన్మెన్లు కాపలాగా!
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ : పాక్ గూఢాచారి కేసుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరో బాంబ్ షెల్! శత్రుదేశమైన పాకిస్తాన్లో ఆమెకు రాజభోగాలు …
Read More » -
విజృంభిస్తున్న కోవిడ్ – దేశంలో 257 కేసులు, ఇద్దరి మృతి!
క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్ : కోవిడ్ మళ్లీ చెరగని గుదిబండలా కనిపిస్తోంది. 2020లో ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి, ప్రస్తుతం మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. కేంద్ర…
Read More » -
ముంబై జట్టులోకి అడుగుపెట్టిన కొత్త ప్లేయర్లు.. 2025 విజేత అయ్యేనా?
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టులకి కొత్తగా ముగ్గురు ప్లేయర్లు అడుగు పెట్టారు. ముంబై ఇండియన్స్ జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్లు…
Read More » -
హాంకాంగ్, సింగపూర్ లో కోవిడ్ కలకలం.. ఇండియాలో హై అలెర్ట్
2020లో పుట్టి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ తన పంజా విసురుతోంది. హాంకాంగ్, సింగపూర్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హాంకాంగ్లో మే నెల…
Read More » -
భారత్ ఆర్మీ ఏ గెలిచింది… అసలు నిజం ఒప్పుకున్నా పాకిస్తాన్ ప్రధాని?
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య రెండు రోజులు తీవ్రతరంగా యుద్ధం జరిగిన నేపథ్యంలో భారత్ ఆపరేషన్స్ సింధూర్ పేరిట పాకిస్తాన్…
Read More » -
మా అణుకేంద్రాలపై భారత్ దాడి చేసింది.. నిజం ఒప్పుకున్న పాకిస్తాన్
ఆపరేషన్ సిందూర్పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్….ఎట్టకేలకు తమపై భారత్ చేసిన దాడిని అంగీకరించింది. అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని…
Read More » -
బాయ్ కాట్ టర్కీ.. భారత్ దెబ్బకు పాక్ మిత్ర దేశం ఢమాల్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన టర్కీపై భారత్లోని అన్ని వర్గాలు యుద్దం ప్రకటించాయి. ఇండియా- పాక్ యుద్దంలో ప్రపంంచంలోని మెజార్టీ దేశాలు మనకు…
Read More »








