క్రైమ్
-
భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. టెన్షన్ వద్దన్న కేంద్రం
చైనాను అల్లకల్లోలం చేస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లో తొలి కేసులు వెలుగుచూశాయి. ఒకే రోజు దేశంలో 6 కేసులు…
Read More » -
కారులో నిప్పు అంటించుకుని ప్రేమ జంట ఆత్మహత్య..మేడ్చల్ లో విషాదం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. కారులో కూర్చుని.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు…
Read More » -
భారత్ లో 6 చైనా వైరస్ కేసులు.. అన్ని రాష్ట్రాల్లో హై అలెర్ట్
చైనాను కకావికలం చేస్తున్న HMVP వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్కరోజే మన దేశంలో ఆరు చైనా వైరస్ కేసులు నమోదు కావడం…
Read More » -
అటవీ అధికారుల మీద గిరిజనుల దాడి
ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది. అటవీ అధికారుల మీద దాడి చేశారు గ్రామస్థులు. ఈ ఘటనతో ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున…
Read More » -
పెళ్లి కాని జంటలకు నో రూమ్స్.. ఓయో సంచలన నిర్ణయం
హోటల్ రంగంలో సంచలనంగా మారిన ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇక పై పెళ్లి కాని జంటలకు…
Read More » -
మరో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తెలంగాణ పోలీసులకు ఏమైంది!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ పోలీస్ శాఖలో వరసుగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు ఉద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.ఖమ్మం జిల్లా…
Read More » -
మల్లారెడ్డి కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్ రూముల్లో కెమెరాలు!
మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ బాత్ రూముల్లో వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హాస్టల్ సిబ్బందికి చెందిన…
Read More » -
భార్య వేధింపులతో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య
భార్య వేధింపు ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. భార్యల టార్చర్ తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు భర్తలు. బెంగళూరు అతుల్ సుభాశ్ ఆత్మహత్య తరహాలోనే భార్య వేధింపులకు మరో వ్యక్తి…
Read More »







