క్రైమ్
-
బ్రేకింగ్…నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు..
పదవ తరగతి పరీక్ష పత్రం లీక్ చేశారంటూ తమపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేశారని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ గౌడ్, నకిరేకంటి నరేందర్,…
Read More » -
లేడీ అఘోరీతో బీటెక్ యువతి జంప్… కామ వాంఛ తీర్చుకోలేదన్న శ్రీ వర్షిణి
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా హల్ చల్ చేస్తున్న లేడీ అఘోరీ, నాగసాధువు వ్యవహారం సంచలనంగా మారింది. లేడీ అఘోరీతో ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా…
Read More » -
టెన్త్ పరీక్షా పేపర్ లీక్.. సైలెంట్ గా ఉండాలని డీఈవోకు వార్నింగ్
పదోతరగతి ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారు. విషయం తెలియడంతో పేపర్ లీక్ వ్యవహారంలో ముగ్గురుని సస్పెండ్ చేశారు డీఈవో. అయితేసస్పెండ్ చేసిన డీఈవోకు బెదిరింపులు వస్తున్నాయి. సైలెంట్ గా…
Read More » -
కదలుతున్న రైలులో అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనలో కీలక పురోగతి సాధించారు పోలీసులు. కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతి పై లైంగిక…
Read More » -
సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం
సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రినే హత్య చేయించింది కూతురు. ఈనెల 17న జరిగిన కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో…
Read More » -
ప్రేమించిన యువతి మృతి చెండడంతో- మనస్థాపంతో యువకుడి ఆత్మహత్యయత్నం
క్రైమ్ మిర్రర్, షాద్ నగర్: ప్రేమించిన యువతి చనిపోవడంతో మనస్థాపానికి గురైన యువకుడు తను ఉంటున్న హాస్టల్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి…
Read More » -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ప్రభాకర్ రావు సంచలనం
తెలంగాణలో సంచలనం స్పష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఇంటెలిజెన్స్…
Read More » -
ఐదుగురు నన్ను లైంగికంగా వేధించారు- కన్నీరుపెట్టుకున్న వరలక్ష్మీ శరత్కుమార్
వరలక్ష్మీ శరత్కుమార్… నటిగా మంచిపేరు తెచ్చుకున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాల చిత్రాల్లో నటించారు. హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. విలక్షణ నటిగా పేరుతెచ్చుకున్నారు. ఈమె శరత్కుమార్ వారసురాలు.…
Read More » -
హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. అడిషనల్ ఎస్పీ దుర్మరణం
హైదరాబాద్ శివారులోని హయత్నగర్ లక్ష్మారెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతిచెందారు. డీజీపీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న…
Read More »