క్రైమ్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ కు నోటీసులు?
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. విచారణలో దూకుడు పెంచిన ఏసీబీ.. కీలక నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్,…
Read More » -
తల్లి,బిడ్డతో సెక్స్ చాటింగ్.. వృద్ధుడి నుంచి 40 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
హైదరాబాద్ లో మరో సైబర్ కేటుగాళ్లు మోసం బయటపడింది. 70 సంవత్సరాల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి 40 లక్షల రూపాయలు కాజేశారు సైబర్…
Read More » -
హైదరాబాద్ లో హై అలెర్ట్.. విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్పోర్ట్కు మెయిల్ పంపి బెదిరించారు ఆగంతకులు. బాంబులు పెట్టామని.. కాసేపట్లో విమానాశ్రయం పేలిపోతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన…
Read More » -
రఘువంశీపై మంత్ర ప్రయోగం, హనీమూన్ మర్డర్ కేసులో న్యూ ట్విస్ట్!
Honeymoon Murder Case: మేఘాలయ హనీమూన్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజా రఘువంశీకి పెళ్లైన కొత్తలోనే సోనమ్ మంత్ర ప్రయోగం చేసిందని.. బాధితుడి తండ్రి…
Read More » -
శోభనం కోసం ఒత్తిడి.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య!
Maharashtra Crime: మేఘాలయ హనీమూన్ కేసు మరువక ముందే మరో ఘటన జరిగింది. మహారాష్ట్రలో ఓ భార్య భర్తను పెళ్లి అయిన 15 రోజులకే గొడ్డలితో నరికి…
Read More » -
80 వేల అప్పు.. మహిళను ఈడ్చుకెళ్లి.. చెట్టుకు కట్టేసి కొట్టిన కుప్పం టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖాలో దారుణం జరిగింది.80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు కుప్పం టీడీపీ కార్యకర్త.…
Read More » -
తెలంగాణ పోలీసులపై హైకోర్టు సీరియస్.. ఇకనైనా మారాలని వార్నింగ్
న్యాయస్థానం చేసే పని కూడా పోలీసులే చేస్తారా అంటూ తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసులు శాంతి భద్రతల కంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి…
Read More » -
భారతీయుడిని కొట్టి చంపిన ఆస్ట్రేలియా పోలీసులు
ఆస్ట్రేలియా పోలీసుల దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో అక్కడి పోలీసుల తీరుకు మద్దతు తెలిపారు ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు. ఆస్ట్రేలియా – అడిలైడ్లో…
Read More » -
హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్, యువతి హత్యకు ప్లాన్!
Honeymoon Murder Case: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయం బయటపడింది. రాజా రఘువంశీతో పాటు మరో యువతి హత్యకు నిందితులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.…
Read More » -
స్నానం కోసం గోదావరిలో దిగి.. ఐదుగురు యువకులు మృతి!
Basara Tragedy Incident: విహారయాత్ర విషాదయాత్రగా మారింది. స్నానం కోసం గోదావరి నదిలోకి దిగిన ఐదుగురు యువకులు.. నీటి ప్రవాహంలో ముగిని చనిపోయారు. ఈ ఘటన నిర్మల్…
Read More »








