ఆంధ్ర ప్రదేశ్
-
అన్నమయ్య జిల్లా గుండాలకోనలో ఏనుగుల బీభత్సం – ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లా గుండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి జాగరణ కోసం గుండాల కోన శివాలయానికి వెళ్తున్న భక్తులను తొక్కి చంపాయి. ఏనుగుల దాడిలో ముగ్గురు…
Read More » -
జగన్.. ఇదేనా మీ సాంప్రదాయం- వైసీపీ తీరుపై ఏపీ స్పీకర్ ఫైర్
అసెంబ్లీలో వైసీపీ తీరును తప్పుబట్టారు ఏపీ స్పీకర్. ఇదేం సాంప్రదాయం అంటూ మండిపడ్డారు. నిన్న శాసనసభలో పోడియంను చుట్టుముట్టడం… పేపర్లు చింపి విసరడం ఏంటని ఫైరయ్యారు. సీఎంగా…
Read More » -
టిడిపికి భారీ ఎదురు దెబ్బ.. ఫైబర్ నెట్ చైర్మన్ రాజీనామా!..
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే గతంలో అతను టిడిపికి బాగా బలంగా…
Read More » -
అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ – గవర్నర్ ప్రసంగంపై నిరసన-ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజు వాడీవేడిగా జరిగాయి. వైసీపీ సభకు రావడమే కాదు… ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసింది. వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి……
Read More » -
వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయింది .. స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం.. గవర్నర్ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ…
Read More » -
జగన్, రోజాలా బూతులొద్దు.. ఎమ్మెల్యేలకు పవన్ హితవు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీకి మంగళవారం సెలవు. మహాశివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా బుధ.…
Read More » -
గేమ్ ఛేంజ్ చేసిన జగన్.. ఏపీ అసెంబ్లీలో యుద్దమే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గేమ్ ఛేంజ్ చేశారు. గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా తన నిర్ణయం మార్చుకుని రాజకీయ వర్గాలకు షాకిచ్చారు. అసెంబ్లీకి వెళ్లనని…
Read More »








