Sunday, March 8, 2026
Homeక్రైమ్జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమన్నపేటలో దొంగల బీభత్సం.

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమన్నపేటలో దొంగల బీభత్సం.

క్రైమ్ మిర్రర్, జగిత్యాల :- జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం, దమ్మన్నపేట గ్రామంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. మాటు వేసిన దుండగులు తాళం బద్దలుకొట్టి చోరీ చేశారు. ఇక ఇంటి కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో బీరువా తెరిచి ఉంది. బట్టలు, వస్తువులు చల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. ఇక వెంటనే దొంగతనం జరిగిందని ఇంటి యజమాని గంగారెడ్డి నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం అందించారు.
ఇంట్లో ఉన్న 15 జిల్లాల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులకు వివరణ ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు విచారణ జరిపిదర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
1. మహా కుంభమేళాలో రౌడీ బాయ్!.. విజయ్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్?

2.మహా కుంభమేళాలో రౌడీ బాయ్!.. విజయ్ లుక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments