లైఫ్ స్టైల్వైరల్

కొత్త టెక్నాలజీలు ఆరోగ్యానికి హానికరమా !… ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నారా?. అయితే ఇది మీకోసమే

క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడకం అనేది ఎక్కువగా చేస్తున్నారు. చిన్నపిల్లలు లేదా పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ అనేది విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన అప్పటినుంచి రాత్రి పడుకునే అంతవరకు కూడా మొబైల్ ని వాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం 5 జి మరియు 6 జి అంటూ కొత్త కొత్త టెక్నాలజీలతో కొత్త కొత్త మొబైల్స్ వస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ ని ఎక్కువ సంఖ్యలో కొంటున్నారు. అయితే ఈ మొబైల్స్ వల్ల అలాగే టెక్నాలజీల వల్ల ప్రజలు చాలా రకాలుగా ఆరోగ్య సమస్యల భారిన పడుతున్నారు. ఇవి అటు తిరిగి.. ఇటు తిరిగి చివరికి క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలకు కారణమవుతున్నాయి. చాలామంది ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయో అని ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. అయితే శాస్త్రీయంగా ఇప్పటివరకు వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా… చాలామంది ఆరోగ్య బారిన పడ్డారు.

సాధారణంగా మొబైల్ ఫోన్స్ అనేవి నాన్ అయాన్జయింగ్ రేడియేషన్ ని విడుదల చేస్తాయి. వీటి శక్తి అనేది చాలా తక్కువగానే ఉంటుంది. గమ్మరేస్ మరియు ఎక్స్ రేస్ లాంటి ప్రమాదకరమైన కిరణాళ్ల ఇవి ప్రభావాన్ని అయితే చూపించవు కానీ డిఎన్ఏ ను నాశనం చేయగల శక్తి వీటిలో ఎక్కువగా ఉంటుంది.. అని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. అయితే ఎక్కువ మంది మొబైల్ వాడేవారు… ఎక్కువగా మెదడుకు సంబంధించి రోగాలను బారిన పడతారని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులైతే తమ పిల్లలు మొబైల్ ఫోన్స్ ను ఎక్కువగా వాడడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతారోనని కంగారుపడుతూనే ఉంటారు. కానీ ఇప్పటివరకు దీనిని నిరూపించే ఆధారాలు అయితే లేవు.

అయితే మొబైల్ వాడకంపై ఎటువంటి అనుమానాలు ఉన్న ఇలా జాగ్రత్త పడటం మంచిది

1. Head ఫోన్స్ లేదా హాండ్స్ ఫ్రీ వాడండి
2. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకుండా కాల్ సమయాన్ని తగ్గించండి
3. ఫోను నువ్వు శరీరానికి దగ్గరగా పెట్టకుండా దూరంగా ఉంచండి
4. అవసరమైతే టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్ లు వాడండి.

బోయింగ్ విమాలు సేఫేనా? అనుమానాలకు సమాధానాలేవి?

ఘోరమైన విమాన ప్రమాదం… స్పందించిన స్టార్ క్రికెటర్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button