జాతీయం

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్‌

  • మహిళలకు నితీష్‌కుమార్‌ వరాల జల్లు

  • బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ ఎన్నికల వ్యూహం

క్రైమ్‌ మిర్రర్‌, ఢిల్లీ: బిహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నితీష్‌ కుమార్‌ వరాలజల్లు కురిపించారు. ముఖ్యంగా మహిళలకు నితీష్‌ తీపికబురు తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని నితీష్‌కుమార్‌ ప్రకటించారు. బిహార్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Back to top button