భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శతకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి సోమవారం సాయంత్రం 6.15 గంటలకు చేరుకున్న ఆమెను గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. ఆమె ఈనెల 23 వరకూ ఉంటారని రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు.
Less than a minute