2 hours ago
పాక్ ను రెండు ముక్కలు చేద్దాం.. మోడీకి రేవంత్ పిలుపు
పహల్గామ్ భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నామని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని…
3 hours ago
ఉగ్రదాడి నేపథ్యం… తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్!.. అవి తీసుకెళ్తే జైలుకే?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఈమధ్య జరిగిన జమ్మూకాశ్మీర్లోని ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హై అలర్ట్ నడుస్తోంది. దేశంలోని పలు ముఖ్య దేవాలయాలు అలాగే ముఖ్య…
3 hours ago
సింధూ నదుల నీటిని ఆపడం కష్టమేనా!.. ఒకవేళ ఆపితే పాకిస్తాన్ కు తీవ్ర నష్టమే?
క్రైమ్ మిర్రర్ న్యూస్ :- జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెబుతుంది. పాకిస్తాన్ కు నష్టం కలిగించేలా…
13 hours ago
కాళేశ్వరం కాలువ నిర్మాణానికి గ్రామసభలు.. భూసేకరకై రైతులతో సంప్రదింపులు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి*:- చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు కెనాల్ నిర్మాణంలో భాగంగా భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా నడుస్తుంది దీనికి సంబంధించి పలు గ్రామాల్లో గ్రామసభలు…
17 hours ago
ఉదయం నుంచే ‘భానుడి ప్రతాపం’..రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల
– రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల – గతం మూడు గరిష్టంగా 45 డిగ్రీల నమోదు – ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్…
23 hours ago
కరపత్రాలలో ప్రచారం అవాస్తవం
క్రైమ్ మిర్రర్,మంగపేట:- మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన సిద్ధంశెట్టి శ్రీనివాస్ రావు ప్రోత్సహంతో అప్పు ఇచ్చిన వ్యక్తులకు ఐ.పి పెడుతున్నాడని కరపత్రాలలలో ముద్రించి చేస్తున్న ప్రచారాలు అవాస్తవమని…
23 hours ago
బార్డర్ లో భీకర కాల్పులు.. నలుగురు టెర్రరిస్టులను లేపేసిన ఇండియన్ ఆర్మీ
జమ్ముకశ్మీర్ సరిహద్దు వెంబడి భారత్-పాక్ మధ్య కాల్పులు తీవ్రరూపం దాల్చాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ భీకర కాల్పులతో దద్దరిల్లుతోంది. మొత్తం మూడు స్థానాల్లో కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం…
1 day ago
తిరుమల కొండపై తుపాకులతో సైనికుల పరుగులు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై అక్కడి భద్రతా దళాలకు శిక్షణ ఇస్తున్నారు. కొండపైకి ప్రవేశించే ప్రతీ…
1 day ago
యుద్దం మొదలైంది.. బార్డర్ లో కాల్పుల మోత.. పాక్ ఖతమే!
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని భారత బలగాలు చెబుతున్నాయి. దీనికి భారత సైన్యం ధీటుగా…
1 day ago
వడదెబ్బకు మూడు రోజుల్లో 30 మంది మృతి
తెలంగాణలో భానుడి భగభగమంటున్నాడు.ఎండ తీవ్రత తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. గురువారం ఒక్కరోజే వడదెబ్బతో మరో ఏడుగురు చనిపోయారు. మొత్తంగా గత మూడు రోజుల్లోనే 30 మంది…
1 day ago
IND vs PAK ఇద్దరిలో ఎవరి సైన్యం బలవంతమైనది?
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడం ఖాయం అనిపిస్తుంది. తాజాగా కాశ్మీర్లోని పహాల్గంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 30…
1 day ago
వైసీపీ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేయడానికి గల కారణం ఇదేనా?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. తాజాగా వైసిపి పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేసిన విషయం…