తెలంగాణ

కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుంది

క్రైమ్ మిర్రర్ శంషాబాద్:-
శంషాబాద్ లో జరుగుతున్న ఏఐటిసి నాల్గవ రాష్ట్ర మహాసభలకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరై ఆయన ప్రసంగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి రంగారెడ్డి జిల్లా నాయకులు పర్వతాలు, అన్నపు ప్రభు, నగిరి తదితరులు పాల్గొన్నారు.

మానవత్వాన్ని చాటుకున్న సీఐ నాగరాజు గౌడ్

రాష్ట్రంలో భగభగమంటున్న సూర్యుడు… మూడు రోజులు జాగ్రత్త!..

పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక ఏంటో మీకు తెలుసా?..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button