Viral
-
తెలంగాణ
సరస్వతి పుష్కర శోభ..! అధిక సంఖ్యలో పాల్గొననున్న భక్తులు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- నేటి నుంచి కాలేశ్వరం సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే భక్తులు కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా…
Read More » -
తెలంగాణ
విత్తనాలు కొనేముందు జాగ్రత్త-కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా…
Read More » -
తెలంగాణ
వడ్ల సేకరణలో ఉదాసీనత,నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం క్షమార్హం కాదు
క్రైమ్ మిర్రర్, ఘనపురం, నల్గొండ:- వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగినా .. బాధ్యులు ఉదాసీనంగా ఉన్నా చర్య తప్పదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ…
Read More » -
తెలంగాణ
కోర్టు ఉద్యోగాల పేరుతో 31 మంది మహిళలకు కుచ్చు టోపీ..
నల్లగొండ ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- గత కొంత కాలంగా నల్గొండ జిల్లా కోర్టులో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, కోర్టు పరిసరాలను కేంద్రంగా చేసుకుని నిరుద్యోగ యువతను…
Read More » -
జాతీయం
గెలిచేది విజయ్ అంటున్న సర్వే!.. రికార్డు సృష్టిస్తాడా?
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో సంచలన విషయం బయటపడింది. హీరో నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ రాబోయే ఎన్నికలలో గెలుస్తాడని ఒక…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అవన్నీ నమ్మకండి.. ఏ చార్జీలు పెంచలేదు.. విద్యుత్ చార్జీలపై స్పందించిన గొట్టిపాటి!..
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పించారని చాలానే సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉండడంతో…
Read More » -
తెలంగాణ
ఏసిబి కి పట్టుబడిన సూర్యాపేట డిఎస్పి, సిఐ
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- “ఏసీబీ దాడులు సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతున్నాయి. జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం…
Read More » -
తెలంగాణ
సరస్వతీ పుష్కరాల పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన పుట్ట మధు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి* జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాలేశ్వరంలో రాబోయే గురువారం నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల పనులను మంథని మాజీ ఎమ్మెల్యే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రుషికొండ ప్యాలెస్కు మించి – అమరావతిలో ఇంద్రభవనం – వేరే లెవల్
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :- రుషికొండ ప్యాలస్… వైసీపీ హయాంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో నిర్మించారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఈ భవనంపై ఎన్ని విమర్శలు…
Read More » -
తెలంగాణ
పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025.. ముఖ్య అతిథిగా చందుపట్ల రాజిరెడ్డి
క్రైమ్ మిర్రర్, పరకాల:- ఎల్తూరి సమృత వర్ధన్ చిన్ను ఆధ్వర్యంలో చింతల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పరకాల క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆదివారం రోజు ఫైనల్ కు…
Read More »