Viral news
-
క్రైమ్
భారత్ మోస్ట్ వాంటెడ్ సలీమ్ పిస్టల్ అరెస్ట్!.. ఢిల్లీ పోలీస్ సక్సెస్ ఆపరేషన్
క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్ :- భారత్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న అంతర్జాతీయ నేరగాడు సలీమ్ పిస్టల్ ను ఢిల్లీ పోలీసులు నేపాల్లో అరెస్ట్ చేశారు. పాక్…
Read More » -
క్రైమ్
వాచ్మెన్ చేత కుట్లు వేయించిన డాక్టర్.. ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాలిలోనే గాజు పెంకు ఉంచి వాచ్మెన్ కుట్లు వేసిన ఘటన…
Read More » -
క్రీడలు
నెరిసిన గడ్డంతో విరాట్ కోహ్లీ పిక్చర్!.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమిండియా కు ఎన్నో విజయాలను అందించడంలో ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం టెస్టులు మరియు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు!
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలలోని ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.’రాష్ట్రానికి అండగా ఉండడంతో పాటుగా ప్రతి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేటి ముఖ్యాంశాలు… మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో..
నేటి ముఖ్యంశాలు… మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో క్లుప్తంగా చదివేయండి.. 1. తెలుగు ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు 2. నేడు 50వ…
Read More » -
తెలంగాణ
రోడ్లపై నీరు నిలిచిందా?.. అయితే అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు తెలుసుకోండి?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో హైదరాబాదు నగరం అంతా కూడా జలమయం అయింది.…
Read More » -
క్రీడలు
త్వరగా కోలుకుంటున్న తెలుగు కుర్రాడు నితీష్!.. వైరల్ అవుతున్న స్టోరీ?
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- అతి తక్కువ సమయంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రపంచ స్థాయి క్రికెట్ లో తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టాడు.…
Read More » -
తెలంగాణ
విద్యార్ధి దశలోనే సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి : ఎస్సై రవి కుమార్
-పలివేలలో సైబర్ నేరాలపై విద్యార్దులకు అవగాహన -నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి -విద్యార్థులు మొబైల్ ఎక్కువ వాడకూడదు మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- సైబర్ నేరగాళ్ల పట్ల విద్యార్థులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పనితీరు మెరుగుపరుచుకోకపోతే ఊస్టింగే.. మంత్రులకు చంద్రబాబు వార్నింగ్!
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- మంత్రులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదాసీనంగా ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంతేకాదు… ఈసారి కేబినెట్ మీటింగ్కు చేతులు…
Read More » -
రాజకీయం
రాజకీయాలు వదలడం ఇష్టంలేదు.. ఉపరాష్ట్రపతిని చేసిన రోజు ఏడ్చేశా..!
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:-మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన రాజకీయ జీవితం గురించి హాట్ కామెంట్స్ చేశారు. తనకు రాజకీయాలు వదిలి బయటకు రావాలని అస్సలు లేదని..…
Read More »