జాతీయం

పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

ఉత్తరప్రదేశ్‌లో మరో విచిత్ర ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో ఒక మహిళ.. మరో మహిళ మెడలో తాళి కట్టింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.తమకు పురుషులు అంటే ఇష్టం లేదని.. మూడు నెలల నుండి కలిసి ఉన్నామని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మహిళలు. బదాయూ కోర్టు ప్రాంగంణంలోని శివాలయంలో దండాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మహిళలు.

Back to top button