Today news
-
అంతర్జాతీయం
భారత్ ప్రజలకు గుడ్ న్యూస్… భూకంపం ముప్పు లేదు!
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- తాజాగా రష్యా తీరంలో దాదాపు 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం ప్రస్తుతం ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటుంది. ఇలాంటి సమయంలోనే…
Read More » -
తెలంగాణ
చేనేత, పద్మశాలి కుటుంబాలకు అండగా ఉంటా : రాపోలు జయప్రకాష్
చండూరు, క్రైమ్ మిర్రర్:- చేనేత కార్మికులకు, పేద పద్మశాలీయులకు తాను ఎప్పుడు అండగా ఉంటానని బీసీ కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాపోలు జయప్రకాష్ అన్నారు.…
Read More » -
తెలంగాణ
ఘనంగా హయత్నగర్ పోచమ్మ బోనాల ఉత్సవాలు
హయత్నగర్ (క్రైమ్ మిర్రర్):- హయత్నగర్ సెంటర్లో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.…
Read More » -
జాతీయం
ఆలయంలో తొక్కిసలాటలో ఆరుగురు మృతి, 25 మందికి పైగా గాయాలు
హరిద్వార్ (ఉత్తరాఖండ్), క్రైమ్ మిర్రర్: -ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్లోని మాన్సా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రావణ మాసం సందర్భంగా…
Read More » -
క్రైమ్
ఆగని భార్య చేతిలో భర్త మరణాలు… నేడు మరో ఘటన..చాలా విచిత్రం!
– ఆగని భార్య చేతిలో భర్త మరణాలు – ప్రతిరోజు ఒక మరణమైన ఉండాల్సిందే.. – భవిష్యత్తులో మరిన్ని మరణాలు చూడాల్సి వస్తుందో?… క్రైమ్ మిర్రర్, జాతీయ…
Read More » -
క్రీడలు
రోహిత్, కోహ్లీ చాలా గొప్ప బ్యాటర్లు… వాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది : రాజీవ్ శుక్ల
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-ఇంగ్లాండ్ మరియు ఇండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. తాజాగా జరిగిన మూడవ టెస్టు, 4…
Read More » -
జాతీయం
మరణించిన అనంతరం కళ్ళు దానం.. ప్రముఖ నటి సరోజా దేవి పై ప్రశంసలు!
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- సరోజా దేవి… తెలుగు, కన్నడ మరియు తమిళ భాషల్లో నటించిన ప్రముఖ నటి, పద్మ భూషణ్ అవార్డు పొందినటువంటి బి…
Read More » -
తెలంగాణ
మాడుగులపల్లి ఇంచార్జ్ ఎంపీడీవో గా టీ.సంగీత
క్రైమ్ మిర్రర్, మాడుగుల పల్లి : ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఇన్చార్జి ఎంపీడీవో సంగీత అన్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి…
Read More » -
తెలంగాణ
రాష్ట్రాలతో కాదు.. ప్రపంచం తోనే పోటీపడాలి : సీఎం రేవంత్ రెడ్డి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రాష్ట్రాలతో కాదు పోటీ చేయాల్సింది… ప్రపంచంతో పోటీచేయాలనేదే మా కాంగ్రెస్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ సీనియర్ నేత “గోవా గవర్నర్” గా?.. అసలు ఎవరితను?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- అశోక్ గజపతిరాజు అంటే ఇప్పట్లో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇతను ఒకప్పుడు టీడీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. టీడీపీ సీనియర్ గా…
Read More »