Today news
-
తెలంగాణ
ఉప్పొంగుతున్న గోదావరి!..మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పెరిగిన వరద ప్రవాహం
*ఉప్పొంగుతున్న గోదావరి..!!* – మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పెరిగిన వరద ప్రవాహం – పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని అధికారుల సూచన *క్రైమ్ మిర్రర్, మహాదేవ్…
Read More » -
తెలంగాణ
వైసీపీ వీడారు – కూటమిలో కలవలేకపోతున్నారు- రెంటికీ చెడ్డ రేవడిలా…!
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:-రాజకీయాలు అంటే అధికారం, ఆధిపత్యం, పదవులు మాత్రమే అని అనుకుంటున్నారు కొంత మంది నేతలు. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ వాలిపోతుంటారు. ఈ…
Read More » -
తెలంగాణ
నల్గొండ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్… మహిళపై అత్యాచారం, హత్య
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్ ప్రతినిధి:- నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం జూనూతల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తి జ్యోతి…
Read More » -
తెలంగాణ
కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత, రైతుల ఆందోళన
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాంధారి సహకార సొసైటీ వద్ద పెద్ద…
Read More » -
జాతీయం
పేద ఖైదీలకు కేంద్రం సాయం.. బెయిల్కు డబ్బు కేంద్రమే భరిస్తుంది!
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ :-పేద ఖైదీలకు కేంద్రం మంచి అవకాశం కల్పించింది. జైలు నుండి బయటకు రావడానికి కోర్టు షరతులు విధించిన జరిమానా లేదా బెయిల్ అమౌంట్…
Read More » -
తెలంగాణ
ఆర్టీఏ చెక్పోస్టుల వద్ద హుండీ మాదిరి వసూళ్ల దందా – ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన నిజాలు
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్:-తెలంగాణలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) చెక్పోస్టులు అవినీతి హాట్స్పాట్లుగా మారినట్టు ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో స్పష్టమైంది.…
Read More » -
క్రైమ్
సోషల్ మీడియా పరిచయం… మహిళా దారుణ హత్య? ఎక్కడంటే!
క్రైమ్ మిర్రర్, కర్ణాటక :- ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ అయినటువంటి ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అలాగే ఇతర యాప్ ల ను విపరీతంగా ఉపయోగించడంతో నేరాలు…
Read More » -
తెలంగాణ
కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ, కానిస్టేబుల్ స్పాట్ డెడ్!
కోదాడ, క్రైమ్ మిర్రర్ న్యూస్ :-దుర్గాపురం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీనీ కారు ఢీకొట్టడంతో ఎస్ఐ తో సహా ఒక…
Read More » -
తెలంగాణ
సీపీఐ మహాసభలకు బీఆర్ఎస్ జిల్లా నాయకులు విద్యాసాగర్ విరాళం
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఈనెల 27న నిర్వహిస్తున్న సిపిఐ పార్టీ 15 మండల సభకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుడిమల్కాపురం మాజీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ జగన్పై వరుస కేసులు – కూటమి ఆత్మరక్షణలో పడిందా…?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వైఎస్ జగన్పై వరుస కేసులు నమోదవుతున్నాయి…? వైసీపీ పనైపోయిందని కూటమి పార్టీలు హెచ్చరిస్తున్నాయి. అయితే.. అది నిజం కాదని.. కూటమి ఆత్మరక్షణలో పడిందని…
Read More »