TeluguNews
-
జాతీయం
అన్నా వర్సెస్ చెల్లి – తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయం – ముద్రగడ ఫ్యామిలీలోనూ వార్
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో : అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే రాజకీయం జరుగుతోంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు… తెరపైకి వస్తున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో సరికొత్త పథకం – పిల్లల చదువుల కోసం డ్వాక్రా నుంచి లోన్..!
క్రైమ్ మిర్రర్, అమరావతి : చదువులు.. తల్లిదండ్రులకు భారంగా మారుతున్నాయి. ఫీజులు కట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి. బయట అప్పు చేస్తే… వడ్డీ భారం మామూలుగా ఉండదు.…
Read More » -
క్రైమ్
రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ నాగరాజు
క్రైమ్ మిర్రర్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం చంద్రంపేట గ్రామంలో సర్వేయర్ల సమావేశం జరుగుతుండగా, అదే గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జూన్ 10లోపు జగన్ అరెస్ట్ – కూటమి ప్లాన్ బయటపెట్టిన విజయసాయిరెడ్డి
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : కూటమి టార్గెట్ జగనేనా..? మద్యం స్కామ్ వెలికితీసింది జగన్ను కటకటాల వెనక్కి నెట్టడం కోసమేనా…? ఢిల్లీ తరహా పాలిటిక్స్ ఏపీలో…
Read More » -
తెలంగాణ
కవితపై చర్యలకు ససేమిరా – వెనక్కి తగ్గిన బీఆర్ఎస్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కారు పార్టీలో కలహాలు… కాక రేపుతున్నాయి. సొంత కూతురే.. తిరుగుబావుటా ఎగరేసింది. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోంది. మరి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్…
Read More » -
తెలంగాణ
సిరిసిల్లలో మొదలైన ఫొటో ఫైట్ – తెలంగాణలో రచ్చ రచ్చ
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫొటో మొదలైంది. సిరిసిల్లలో మొదలైన ఈ గొడవ… ఇప్పుడు రాష్ట్రమంతా పాకింది. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో మస్ట్…
Read More » -
క్రైమ్
మహిళ దారుణ హత్య – భూ తగాదాలే కారణమా?
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణ హత్య చోటు చేసుకుంది. మండలంలోని పోలీస్ స్టేషన్కు కేవలం కొద్ది అడుగుల దూరంలోనే బొల్లు మల్లవ్వ (60)…
Read More » -
తెలంగాణ
వట్టిపల్లిలో అక్రమ నిర్మాణంపై డిఎల్పీఓ విచారణ
మర్రిగూడ, క్రైమ్ మిర్రర్: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని వట్టిపల్లి గ్రామంలో అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణంపై జిల్లా లెవెల్ ప్లానింగ్ ఆఫీసర్ (డిఎల్పీఓ) శంకర్ నాయక్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబుకు షాక్ – ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంకా జగన్ ఫొటోలు – ఏపీలో ఏం జరుగుతోంది..?
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావొస్తోంది. అయినా… చాలా మంది జగన్ నామస్మరణ చేస్తున్నారు. ఆఫీసుల్లో జగన్ ఫొటో పెట్టుకున్నారు. ఎందుకలా..? ఏపీ రాజకీయాల్లో ఏం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి టీడీపీలో అసంతృప్తి – సుగుణమ్మకు అవమానం..!
సుగుణమ్మ.. టీడీపీ సీనియర్ నేత. అయినా… పార్టీ ఆమెకు తగిన గౌరవం ఇవ్వడంలేదన్న వాదన వినిపిస్తోంది. ఏదో ఇచ్చామంటే… ఇచ్చాం అన్నట్టు… పదవి కేటాయించారే తప్ప… ఆమెకు…
Read More »