#Telangana
-
జాతీయం
శనివారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాదులోని ప్రజా భవన్ లో సమావేశం సమావేశం కానున్నారు. సమావేశం రేపు సాయంత్రం నాలుగు గంటలకు…
Read More » -
తెలంగాణ
టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. పోలీసుల అత్యుత్సాహం, సాధారణ ప్రజలను సైతం అదుపులోకి !!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్లోని టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగణ నిరుద్యోగ…
Read More » -
తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోహీర్, జహీరాబాద్, ఝారసంగం, మొగుడంపల్లి…
Read More » -
తెలంగాణ
‘‘నీళ్లు – నిజాలు’’పై రౌండ్ టేబుల్ సమావేశం.. ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నీళ్ళ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేశారు.…
Read More » -
తెలంగాణ
ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవనానికి సీఎం శంకుస్థాపన..
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభమైంది. వందేళ్లుగా తెలంగాణతో పాటుగా ఉమ్మడి ఏపీ, పొరుగ రాష్ట్రాలైన…
Read More » -
తెలంగాణ
ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్రెడ్డి…
Read More » -
తెలంగాణ
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ సన్నాహక సమావేశం.. ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా!!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ కీలక సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జీహెచ్ఎంసీ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి,…
Read More » -
తెలంగాణ
సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో అవస్థపడుతన్న గర్భిణీకి ప్రసవం చేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం…
Read More » -
తెలంగాణ
విద్యుత్ షాక్ తో మహిళ మృతి.. అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు!!
క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి : కరెంట్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల…
Read More »