#students
-
తెలంగాణ
తెలుగు రాష్ట్రాలకు దసరా సెలవులు.. అధికారులు ప్రకటించిన తేదీలు ఇవే?
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. ఈసారి దసరా పండుగకు సంబంధించి సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. మొదటగా తెలంగాణ…
Read More » -
తెలంగాణ
మౌలిక సదుపాయాలు కల్పిస్తా మంచిగా చదువుకోండి
-కస్తూరిబా విద్యార్థినులకు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భరోసా -62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన -రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల మౌలిక…
Read More » -
రాజకీయం
ఘనంగా వట్టిపల్లి పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మండలం లోని వట్టిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, పాఠశాల అభివృద్ధికి సహకరించిన పెద్దలు…
Read More » -
తెలంగాణ
నడిరోడ్డుపై.. రెండు గ్రూపులుగా విడిపోయి గోరంగా కొట్టుకున్న విద్యార్థులు!
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని ఓ కాలేజ్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘోరంగా కొట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా…
Read More » -
తెలంగాణ
విద్యార్ధి దశలోనే సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి : ఎస్సై రవి కుమార్
-పలివేలలో సైబర్ నేరాలపై విద్యార్దులకు అవగాహన -నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి -విద్యార్థులు మొబైల్ ఎక్కువ వాడకూడదు మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- సైబర్ నేరగాళ్ల పట్ల విద్యార్థులు…
Read More » -
తెలంగాణ
విద్యార్దులు శారీరకంగా దృఢంగా ఉండాలి : లయన్స్ క్లబ్ ఎలైట్ గవర్నర్
200 మంది విద్యార్థులకు షూస్ బెల్ట్ టై ఐడి కార్డులు పంపిణీ లయన్స్ క్లబ్ ఎలైట్ సేవలు మరువలేనివి 20 వేల రూపాయలు అందజేసిన గవర్నర్ మునుగోడు,క్రైమ్…
Read More » -
తెలంగాణ
విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలి : కల్వకుర్తి సిఐ
క్రైమ్ మిర్రర్ కల్వకుర్తి:- విద్యార్థులు చదువుతోపాటు విద్యార్థి దశ నుంచే క్రీడల పై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కల్వకుర్తి సీఐ నాగార్జున సూచించారు.…
Read More » -
తెలంగాణ
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు!.. ఆరోజు సెలవు ఇవ్వాల్సిందే?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు కొన్ని ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్స్ పై తీవ్రంగా మండిపడుతున్నాయి. పలు కార్పోరేట్ మరియు ప్రైవేట్ స్కూల్స్…
Read More » -
తెలంగాణ
నిరుపేద దళిత కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు..50 వేలు పిక్స్డ్ డిపాజిట్
మునుగోడు, క్రైమ్ మిర్రర్ : మునుగోడు మండల పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన కోడి నరేష్ భార్య నవ్య గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
“తల్లికి వందనం”.. విద్యార్థుల్లో ఉత్సాహం!.. చంద్రబాబుకు సలాం కొడుతున్న జనం?
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు.…
Read More »