pawan kalyan
-
ఆంధ్ర ప్రదేశ్
ఆయనకు ఎవరైనా చెప్పండయా.. పవన్ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, హీరో ప్రకాశ్ రాజ్ మధ్య మళ్లీ వార్ మొదలైంది. సెటైర్లు,కౌంటర్లతో ఇద్దరు హీరోలు కాక రేపుతున్నారు. చాలా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జగన్, రోజాలా బూతులొద్దు.. ఎమ్మెల్యేలకు పవన్ హితవు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీకి మంగళవారం సెలవు. మహాశివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా బుధ.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
గేమ్ ఛేంజ్ చేసిన జగన్.. ఏపీ అసెంబ్లీలో యుద్దమే
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గేమ్ ఛేంజ్ చేశారు. గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా తన నిర్ణయం మార్చుకుని రాజకీయ వర్గాలకు షాకిచ్చారు. అసెంబ్లీకి వెళ్లనని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అలిగిన పవన్ కల్యాణ్.. కేబినెట్ భేటీకి డుమ్మా!
ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. టీడీపీ మంత్రులు, నేతల తీరుపై ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారని…
Read More » -
తెలంగాణ
అమరావతిలో అమిత్ షా.. పవన్, బండితో స్పెషల్ మీటింగ్!
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అమిత్ షా అమరావతిలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పవన్ vs నాయుడు.. కూటమిలో రచ్చ
ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో రచ్చ మొదలైంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చిచ్చు రేపింది. టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు విషయంలో డిప్యూటీ సీఎం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు పాపమే.. శ్రీవారి ప్రసాదంపై దుష్ప్రచారం వల్లే తొక్కిసలాట!
తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబే మొదటి ముద్దాయి అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదమని.. సీఎం సహా టీటీడీ ఛైర్మన్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తప్పు జరిగింది.. క్షమించండి!తిరుమలలో పవన్ కల్యాణ్ కన్నీళ్లు
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇద్దరు సస్పెండ్.. నలుగురు బదిలీ.. సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్
తిరుపతికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆరుగురు భక్తులు చనిపోయిన తొక్కిసలాట జరిగిన ప్రమాద స్థలిని పరిశీలించారు. ఘటన పూర్వాపరాలు టీటీడీ ఈవో నుంచి అడిగి…
Read More »