#Hyderabad
-
తెలంగాణ
ఓ గదిలో తల్లి మృతదేహం, మరో గదిలో ఇద్దరు కూతుళ్లు.. 9 రోజులు శవంతోనే..!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సికింద్రాబాద్ వారాసిగూడలో హృదయ విదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. దహన సంస్కారానికి డబ్బుల్లేక ఇద్దరు అక్కాచెలెల్లు తల్లి శవాన్ని…
Read More » -
తెలంగాణ
టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. పోలీసుల అత్యుత్సాహం, సాధారణ ప్రజలను సైతం అదుపులోకి !!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్లోని టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగణ నిరుద్యోగ…
Read More » -
తెలంగాణ
సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో అవస్థపడుతన్న గర్భిణీకి ప్రసవం చేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ శివారులో పోలీసుల కాల్పులు.. నలుగురు పార్థి గ్యాంగ్ సభ్యుల అరెస్ట్
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేట సమీపంలో కాల్పులు కలకలంరేపాయి. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర దోపిడీలకు పాల్పడుతున్న పార్థి…
Read More » -
తెలంగాణ
మియాపూర్లో దారుణం.. యువతిపై ఇద్దరు అత్యాచారయత్నం, కేసు నమోదు!!
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ ప్రతినిధి : మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్…
Read More » -
తెలంగాణ
ఉప్పల్ బగాయత్లో దారుణం.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఓ మహిళను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు కారుతో ఢీకొట్టి మరీ హత్య చేశాడు. మృతురాలు కొమ్మవారి మంజుల(40)…
Read More » -
తెలంగాణ
నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి…
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్…
Read More » -
తెలంగాణ
మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు!!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ లో కుటుంబ వివాదాల నేపథ్యంలో న్యూస్ కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టుపై అతని లోగో మైక్ తీసుకుని…
Read More » -
తెలంగాణ
హైటెన్షన్.. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు!!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ…
Read More » -
తెలంగాణ
వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్.. నేడు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. యస్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. జంట నగరాల్లో ప్రధానంగా సికింద్రాబాద్,…
Read More »