Tuesday, February 24, 2026
Homeతెలంగాణరాతి బండ(గుండు) మీద పడి వ్యక్తి మృతి

రాతి బండ(గుండు) మీద పడి వ్యక్తి మృతి

క్రైమ్ మిర్రర్, భువనగిరి జిల్లా:- ఒక పెద్ద బండను బ్లాస్టింగ్ చేసి కడిలను తీసే క్రమంలో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోని కాశివారి గూడెం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు బండను పగలగొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బండ మీద పడి ఎస్ కే. సలీం(30) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాశివారి గూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి సలీం కుటుంబ సభ్యులు,బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.

నారాయణమూర్తి అలా, ఇన్ఫోసిస్ ఇలా.. ఉద్యోగులకు కీలక సూచనలు!

వరంగల్‌ కాంగ్రెస్‌లో రగులుతున్న కొండా చిచ్చు – మళ్లీ మాటల తూటాలు పేల్చాడుగా..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments