క్రైమ్
-
ఇదెక్కడి మోసం మావా: వయసు తగ్గిస్తామని రూ.35 కోట్లు కొట్టేసిన కేటు దంపతులు.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కొందరు డబ్బు కోసం టెక్నాలజీ పేరుని వాడుకుంటూ అభం శుభం తెలియని అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కి…
Read More » -
ఐదేళ్ల కొడుకుని చంపి తల్లి సూసైడ్
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఐదేళ్ల కొడుకును సొంత తల్లే కిరాతకంగా హత్య చేసింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో పెద్దరావులపల్లిలో…
Read More » -
నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త
హైదరాబాద్ లో క్రైమ్ రేట్ భారీగా పెరిగిపోతోంది. హత్యలు, అత్యాచార ఘటనలు, దొంగతనాల కేసులు పెరిగిపోతున్నాయి. కూకట్ పల్లిలో మహిళను మరో మహిళ అతి కిరాతకంగా చంపేసిన…
Read More » -
ఒకేరోజు 18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్?… ఎలా మోసం చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందె..?
ప్రస్తుతం ఏ సోషల్ మీడియా లో చూసిన సరే సైబర్ మోసాలంటూ ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు మేము మోసపోయాం అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్న…
Read More » -
చంద్రబాబును టార్గెట్ చేసిన ఆశన్న హతం!
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టుల చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఎన్ కౌంటర్ లో అగ్రనేతలను కోల్పోయింది. ఛత్తీస్గఢ్ ఏజెన్సీ అబూజ్ మడ్ ఏరియాలో జరిగిన భారీ…
Read More » -
వీపు తోమాలన్న భర్త తల పగలకొట్టిన భార్య.. కూకట్పల్లిలో దారుణం
హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణ ఘటన జరిగింది. భార్య తల పగలకొట్టడంతో భర్త ప్రాణాలతో పోరాడుతున్నాడు. స్నానం చేసే సమయంలో భర్త వీపు తోమాలని భార్య పై…
Read More » -
ఇద్దరు బాలికలపై రెండు రోజులు గ్యాంగ్ రేప్.. జనగామలో దారుణం
జనగాంలో దారుణం జరిగింది. పునరావాస కేంద్రంలో ఉన్న బాలికల పై గ్యాంగ్ రేప్ జరిగింది. పునరవాస కేంద్రం నుంచి తప్పించుకుని వెళ్లిన ఇద్దరు బాలికలపై రెండు రోజుల…
Read More » -
ఇసుక దందాలో వాటాలు.. ముగ్గురు CIలు,13 మంది SIలపై వేటు
మల్టీజోన్-2 పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ జోన్ పరిధిలోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన 3 CIలు,…
Read More » -
పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు
జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జ్ అనుమాండ్ల ఝాన్సీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కాలు విరగడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. పాలకుర్తి…
Read More » -
లక్కీ డ్రాలు పెట్టినచో కఠిన చర్యలు తప్పవు : ఎస్పై జగన్
సంస్థాన్ నారాయణపూర్, అక్టోబర్ 02( క్రైమ్ మిర్రర్): లక్కీ డ్రాలు పెట్టినచో కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ ఎస్పై జగన్ అన్నారు.…
Read More »







