క్రైమ్
-
అటవీ అధికారుల మీద గిరిజనుల దాడి
ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత తలెత్తింది. అటవీ అధికారుల మీద దాడి చేశారు గ్రామస్థులు. ఈ ఘటనతో ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున…
Read More » -
పెళ్లి కాని జంటలకు నో రూమ్స్.. ఓయో సంచలన నిర్ణయం
హోటల్ రంగంలో సంచలనంగా మారిన ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇక పై పెళ్లి కాని జంటలకు…
Read More » -
మరో కానిస్టేబుల్ ఆత్మహత్య.. తెలంగాణ పోలీసులకు ఏమైంది!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ పోలీస్ శాఖలో వరసుగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు ఉద్యోగుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.ఖమ్మం జిల్లా…
Read More » -
మల్లారెడ్డి కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్ రూముల్లో కెమెరాలు!
మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్ బాత్ రూముల్లో వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. హాస్టల్ సిబ్బందికి చెందిన…
Read More » -
భార్య వేధింపులతో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య
భార్య వేధింపు ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. భార్యల టార్చర్ తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు భర్తలు. బెంగళూరు అతుల్ సుభాశ్ ఆత్మహత్య తరహాలోనే భార్య వేధింపులకు మరో వ్యక్తి…
Read More » -
కొల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మ హత్య
హత్నూర క్రైమ్ మిర్రర్ ప్రతినిధి డిసెంబర్ 29 : వ్యక్తి గత కారణలతొ ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ స్టేషన్ వెనుకాల గల చెట్టుకు ఉరి…
Read More » -
వాట్సాప్ లింక్ ఓపెన్ చేస్తే…రూ. 1.59 లక్షలు మాయం
వాట్సాప్ కు పి యం కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింకును ఓపెన్ చేసిన రైతులు బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయి. దీంతో బాధిత రైతులు…
Read More » -
లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ డిప్యుటీ తహసీల్దార్
కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ మల్లేశం ఏసిబి అధికారులకు అడ్డగా దొరికిండు. ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం ఆరువేలు…
Read More »








