క్రైమ్
-
రోజులు గడుస్తున్నాయ్…ఆశలు సన్నగిల్లుతున్నాయ్…ఆ 8మంది జాడేది..?
గంటలు కాదు… రోజులు గడుస్తున్నాయి… SLBC టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడంలేదు. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది ఎలా ఉన్నారో….? ప్రాణాలతో ఉండొచ్చన్న ఆశలు…
Read More » -
నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్..!
తెలంగాణలో రోజురోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. హత్యలు, అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో మరో ఘోరం జరిగింది. యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ కు…
Read More » -
50 గంటలైనా కనిపించని జాడ.. 8 మంది కార్మికులు టన్నెల్ సమాధే?
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ కుప్పకూలడంతో అందులోనే కూరుకుపోయిన 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియడం లేదు. టన్నెల్ కూలి 50 గంటలు అవుతున్నా కనీసం…
Read More » -
ఘోర రోడ్డు ప్రమాదం…ట్రాక్టర్-బస్సు ఢీకొన్న ఘటనలో మహిళ మృతి
క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన నునావత్ సైదా (వ్యవసాయ కూలీ, ట్రాక్టర్ డ్రైవర్) తన భార్య నునావత్ సునీతను…
Read More » -
యూట్యూబ్ ఛానల్ ముసుగులో ‘స్పా’ సెంటర్ నిర్వహణ..?
విజయవాడ వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్ లోని ఓ స్టూడియోపై పోలీసుల దాడి జరిగింది. పది మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలంతా…
Read More » -
రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యక్తి మృతి
బాన్సువాడ, క్రైమ్ మిర్రర్ : రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యక్తి మృతిచెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….పాత బాన్సువాడకు చెందిన సందీప్(33) హైదరాబాదులోని మేడ్చల్ మల్కాజ్…
Read More » -
కేసీఆర్ పై కేసు పెట్టిన వ్యక్తి దారుణ హత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. రెడ్డి కాలనీ ఎదురుగా నాగవెల్లి రాజలింగమూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్యచేశారు. ఈ హత్య స్థానికంగా కలకలంగా…
Read More » -
బర్డ్ ఫ్లూతో మనిషి మృతి.. చికెన్ తింటే మీరు అవుటే
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ కలవరపెడుతోంది… వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన…
Read More »








